Featured News

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …

ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

` భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు ఢాకా(జనంసాక్షి): ఘర్షణల మధ్యే బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. …

‘పాలేరు’పై మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష

` సీతారామ ప్రాజెక్టు పెండిరగ్‌ పనులను చేపట్టాలి ` ఉత్తమ్‌ను కోరిన తుమ్మల హైదరాబాద్‌(జనంసాక్షి): నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సచివాలయంలో …

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

` రాత్రికి రాత్రే డ్రోన్‌లు, క్షిపణులతో విరుచుకుపడిన రష్యా కీవ్‌(జనంసాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న రష్యా.. …

ప్రధానిని విమర్శిస్తారా!

` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మాల్దీవుల యువత …

ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

` 17 స్థానాలకూ సమన్వయ కర్తలు ` మహబూబ్‌నగర్‌, చేవెళ్ల స్థానాల బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ` డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు హైదరాబాద్‌(జనంసాక్షి): …

అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవాళ్లం

` లోక్‌సభలో ఆ తప్పులు జరగనివ్వం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. …

భాజపా,బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం

` కాళేశ్వరంపై చర్యలెందుకు తీసుకోలేదు? ` ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ` సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంమని వెల్లడి ఖమ్మం(జనంసాక్షి): కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా …

నీతిగల యూట్యూబర్ లకు ఆదరణ!

భారత్ లో నీతి, నిజాయితీ గల యూట్యూబర్ల కు ఆదరణ పెరుగుతున్నది. ప్రజల పక్షం వహించి, పాలకుల వైఫల్యాలను ఎండ గట్టే వారికి నీరాజనం పలుకు తున్నారు. …