ఖమ్మం
పాపకొల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జూలూరుపాడు డిసెంబర్ 9 జనంసాక్షి: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం పరిధిలో జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ లావుడియా సోనీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘం పరిధిలో జూలూరుపాడు, … వివరాలు
హమాలి,మెాటార్ కార్మికులకు సమగ్రచట్టం చేయాలి. * ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి యం.డి రాసుద్దీన్.
టేకులపల్లి, డిసెంబర్ 8( జనం సాక్షి): హమాలి మోటార్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి ఎండి రాజుద్దీన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎల్ విశ్వనాథంలు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఐ ఎఫ్ టి యు మండల మహాసభ నెల్లూరు నాగేశ్వరరావు, బోడ మంచియా … వివరాలు
ముందస్తు అరెస్టులు సరికావు’ పి డి ఎస్ యు
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 07) జనం సాక్షి. ప్రగతి భవన్ ముట్టడి వాయిదా పడిన ఆగని అరెస్టులు . ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి మాగి రాకేష్ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషను నందు అక్రమ అరెస్టు చేయడం జరిగింది .అరెస్టు అప్రజాస్వామికం. డిసెంబర్ 7న ప్రగతి భవన్ ముట్టడి వాయిదా . … వివరాలు
యాదవ కమ్యూనిటీ భవనం స్లాబ్ పనులను ప్రారంభించిన సర్పంచ్
శ్రీరంగాపురం మండలం జనంపేట గ్రామంలో యాదవ కమ్యూనిటీ భవనం స్లాబ్ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ టి వెంకటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్ యాదవ్ వార్డు సభ్యులు మధుగని జయలక్ష్మి యాదవ సంఘం ప్రెసిడెంట్ ఎం బాలరాజ్ యాదవ్ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు వాకిటి పెద్ద కురుమన్న పి శాంతయ్య యాదవ్ … వివరాలు
ఆరోగ్య ప్రదాయిని సిఎమ్ఆర్ ఎఫ్
ట్టణములోని క్యాంప్ కార్యాలయంలో శనివారం 31 మంది లబ్దిదారులకు రు. 8 లక్షల 87 వెయిల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఎరుగని అభివృద్ధిని మన ప్రభుత్వ హయాంలో బోథ్ నియోజకవర్గములో చూస్తున్నామని,అభివృద్ధి విషయంలో గతంలో ఏ … వివరాలు
వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య బోథ్ (జనంసాక్షి) … వివరాలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలపై నిరసన
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఏఐసిసి కార్యదర్శి, టిపిసిసి డిసిప్లినరి కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదేశాలమేరకు శ్రీ రంగపుర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలపై నిరసన తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రంగపుర్ జెడ్పీటీసీ, టిపిసిసి బీసీ విభాగం ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్,కంబలపుర్ ఎంపీటీసీ … వివరాలు
గోలియా తండాలో పోడు భూముల గ్రామసభ
టేకులపల్లి, నవంబర్ 23( జనం సాక్షి ): టేకులపల్లి మండల పరిధిలోని గొల్యతండ గ్రామ పంచాయతీ లో పొడు భూముల గ్రామసభ సర్పంచ్ బొడ నిరోష అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ గ్రామ సభ లో స్పెషల్ అధికారి తిరపతయ్య, సర్పంచ్ బొడ నిరోష మాట్లాడుతూ పంచాయతీ మొత్తం పోడు భూములకు సంబంధించి దరఖాస్తుదారులు152 మంది … వివరాలు
“రేగళ్ల “కు విద్యా సేవా పురస్కార్ అవార్డు
బోనకల్ ,నవంబర్ 21 (జనం సాక్షి): బోనకల్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బోనకల్ లోని షైన్ హై స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రేగళ్ల వాణీ శైలజ విద్యా సేవా పురస్కార్- 2022 అవార్డు ను తెలంగాణ … వివరాలు
ముదిరాజ్ వనసమారాధన విజయవంతం చేయాలి
రఘునాధపాలెం నవంబర్ 19 జనం సాక్షి రఘునాధపాలెం గ్రామంలో ముదిరాజుల ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం ముదిరాజ్ కుల బాంధవులు మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ముదిరాజ్ సంఘం ఐక్యవేదిక కార్యక్రమంలో భాగంగా ది-20. న ఆదివారం నాడు జరగబోయే ముదిరాజ్ వన సమారాధన కార్యక్రమానికి … వివరాలు