ఖమ్మం
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పరి శ్రీనివాసులు ని పరామర్శించిన ఎమ్మెల్యే బీరం.
కోడేరు (జనం సాక్షి) 21 కోడేరు మండలం మాచుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాసులు పక్షవాతంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసుకున్న ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, స్వయంగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఉప్పరి శ్రీనివాసులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారికి దైర్యం చెప్పారు,మెరుగైన వైద్యం అందించాలని … వివరాలు
బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభం
మండల కేంద్రమైన చండ్రుగొండ లోని బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని హాస్టల్ వార్డెన్ లక్ష్మణరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక హాస్టల్ లో 60సీట్లు ,పాత కొత్తగూడెంలో 70సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.ప్రతి విద్యార్థికి 4జతల దుస్తులు, పుస్తకాలు చెప్పులు ప్రభుత్వం అందిస్తుందని, ఒక్కొక్కరికి సబ్బుల నిమిత్తం నెలకు 62రూపాయలు ఇవ్వడం … వివరాలు
చండ్రుగొండలో యోగా దినోత్సవ వేడుకలు
చండ్రుగొండ జనంసాక్షి జూన్ 21:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 300మంది విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అబ్బురపరిచే యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉండేటీ.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ యోగా ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత తో … వివరాలు
శీరామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం
గరిడేపల్లి, జూన్ 20 (జనం సాక్షి): మండలంలోని ముత్యాల నగర్ గ్రామం నందు గ్రామస్తులచే దాదాపు 15 లక్షల వ్యయంతో శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం చేయుటకు గాను సోమవారం భూమి పూజ శంకుస్థాపన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ 7 గంటలకు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనం వాస్తు, నవగ్రహ … వివరాలు
మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ భార్య మృతి…
పార్థివదేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.,. జనంసాక్షి,కొత్తకోట,జూన్20, కొత్తకోట మున్సిపల్ కేంద్రానికి చెందిన మున్సిపల్ శానిటేషన్ … వివరాలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
అగ్నిపథ్ కు నిరసన వ్యక్తం చేస్తున్న యువకులపై శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఖానాపురం మండల దబీర్ పేట గ్రామానికి చెందిన దామోదర్ రాకేష్ కు బుధరావు పేట యూత్ కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలో శుక్రవారం రాత్రిశాంతియుతగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా యూత్ … వివరాలు
కృతజ్ఞత సభకు భారీగా తరలి మున్నూరు కాపులు
చండ్రుగొండ జనంసాక్షి (జూన్ 18) : రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి, ల కోసం ఖమ్మంలో తలపెట్టిన కృతజ్ఞత సభ కు శనివారం మండల కేంద్రం నుండి మున్నూరుకాపు కులస్థులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మున్నూరుకాపుల ను గుర్తించారన్నారు. వారికి రుణపడి ఉంటామన్నారు.ఖమ్మం తరలివెళ్ళిన … వివరాలు
సింగరేణి జీవో 34 ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
టేకులపల్లి, జూన్ 15( జనం సాక్షి ): కోయగూడెం ఓసి లో దారపాడు గ్రామానికి చెందిన ఎనభై రెండు కుటుంబాలు భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారు. నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో 50 కుటుంబాలకు సింగరేణి కంపెనీ లో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు . అన్ని అర్హతలు కలిగి ఉన్న మిగిలిన ముప్పై రెండు కుటుంబాలకు కూడా ఉద్యోగాలు … వివరాలు
సామాజిక కార్యకర్త కర్నే రవికి జన్మదిన శుభాకాంక్షలు
పినపాక నియోజకవర్గం జూన్ 15 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త నిరుపేదల ఆశాజ్యోతి అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రతిఘటించి సామాన్యుడు కర్నె రవి కి మిత్రులు నాగర్జున రెడ్డి, భాస్కర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప మనసున్న మారాజు ముందుచూపు కలిగిన పోరాట యోధుడు ఎంతటి జటిలమైన సమస్య ఎదురైనా తన చేతలతో … వివరాలు
గతి తప్పిన పట్టణ ప్రగతి
పినపాక నియోజకవర్గం జూన్ 15( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆన్నారం,శివలింగాపురం,రాంనగర్, ఆదర్శనగర్ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్ ,మాజీ ఎంపీటీసీ సొంధే కుటుంబరావులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ లో నెలలకొద్ది వెలగని వీధి లైట్లు అంతర్గత రోడ్లు … వివరాలు