ముఖ్యాంశాలు

శభాష్‌ రెేవంత్‌

` గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక ` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి ` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా …

భారత్‌ ఊహల్లో తేలొద్దు

` వారు ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ` అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ` సీడీఎఫ్‌గా బాధ్యత స్వీకరణ అనంతరం మునీర్‌ ప్రసంగం …

బియ్యంపై బాదుడు!

` భారత్‌పై మళ్లీ సుంకాలకు ట్రంప్‌ రెడీ? న్యూయార్క్‌(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్‌- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ నుంచి …

వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు

` ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ ` ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు ` ఇండిగోకు కేంద్రం స్ట్రాంగ్‌ మెసేజ్‌ ` …

గాడినపడుతున్న ఇండిగో

` సర్వీసులు సాధారణ స్థితికి ` సీఈఓ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ …

ఎస్‌ఐఆర్‌.. రైట్‌ రైట్‌

` ప్రక్రియ కొనసాగాల్సిందే ` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను …

ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ

` ఈసీని బీజేపీ కబ్జాచేసింది ` లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో …

గ్లోబల్‌ కాపిటల్‌గా తెలంగాణ

` సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ` క్యూ కట్టిన కార్పొరేట్‌ కంపెనీలు ` రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ` ఫుడ్‌ …

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ సమీపంలో నాటుబాంబుల కలకలం

` వీధి కుక్క కొరకడంతో పేలుడు..శునకం మృతి ` చెత్తకుప్పలో మరో 4 నాటుబాంబులు గుర్తింపు భద్రాద్రికొత్తగూడెం(జనంసాక్షి): కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గురువారం …

27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ` జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి ` నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి అయింది. …