ముఖ్యాంశాలు

అంతరిక్ష రంగంలో భారత్ కీలక పురోగతి

` శత్రు ఉపగ్రహాలపై నిఘా..! ` కీలక మైలురాయి సాధించిన ‘ఏఎఫఆర’ శాటిలైట్ న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే. …

ఎపఎసఎల్ ల్యాబ్ దగ్ధంపై దుష్ప్రచారం ఆపండి

` సాక్ష్యాలు ఏసీబీకోర్టులో భద్రంగా ఉన్నాయి ` ఛార్జీషీట్ పూర్తయ్యాక ల్యాబ్‌లో ఎందుకుంటాయి? ` ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సంస్థ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ …

కొత్త జిల్లాలు రావు..ఉన్న జిల్లాలు పోవు…

` సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ తీసుకోం ` కేసీఆర్, కేటీఆర్‌ను కాపాడుతున్నది కిషన్‌రెడ్డి కాదా? ` బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న …

జూన్‌లోగా యుద్ధానికి ముగింపు పలకాలి

` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్‌లైన్ విధించిన అమెరికా న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు …

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

` కాలిబూడిదైన ఆధారాలు ` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు ` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు ` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి …

కేసీఆర్‌ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు

` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్‌రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో …

బీజేపీ,బీఆరఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం

` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం ` అభివద్ది చేస్తున్నాం..ఇంకా చేసి చూపిస్తాం ` మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే ` వికారాబాద్, పరిగి, తాండూర్‌లకు …

మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఓ నిశ్శబ్ద విప్లవం

` దీన్ని తిరిగి తెచ్చే వరకు కోట్లాది కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతాయి ` బలమైన బ్రిటిష్ పాలకులు గాంధీని ముట్టుకోలేకపోయారు ` కానీ దేశానికి చెందిన మతతత్వ …

యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..

న్యూఢిల్లీ(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలో యూపీఎస్సీ ఈసారి కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో మోసాన్ని నివారించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి …

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..

` మావోయిస్టు నేత ఉదమ్ సింగ్ మతి చర్ల(జనంసాక్షి):బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్`30 కమాండర్ …