ముఖ్యాంశాలు

రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం

` ప్రమాదంలో మహాత్మాగాంధీ వారసత్వం ` పరోక్షంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సోనియా ధ్వజం ` రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే ` బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు …

చిత్రపరిశ్రమ ప్రాధాన్యత అంశమే..

` మనమంతా కలసి పనిచేద్దాం రండి.. ` తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి ` సినీపరిశ్రమపైనా సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి ` డ్రగ్స్‌ తదితర …

మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇకలేరు ` వృద్ధాప్య సమస్యలతో ఢల్లీి ఎయిమ్స్‌లో తుదిశ్వాసవిడిచిన మహానేత న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) …

మెదక్‌ చర్చికి వందేళ్ల ఘన చరిత్ర

` సీఎంగా వస్తానన్నాను ` కృపవల్ల అలానే వచ్చాను ` చర్చి క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌ ` చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని వెల్లడి ` …

మేడిగడ్డ అవినీతి కేసును కొట్టేయండి

` హైకోర్టులో క్వాష్‌పిటిషన్‌ దాఖలు చేసినకేసీఆర్‌ ,హరీశ్‌లు హైదరాబాద్‌్‌(జనంసాక్షి):తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో …

విస్తృత ఎజెండా..!!

డిసెంబర్‌ 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం సంక్షేమ పథకాల అమలు, విధివిధానాలపై చర్చకు ఛాన్స్‌ రైతు భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు కొత్త రేషన్‌ కార్డుల జారీపై …

భూ భారతి బిల్లుకు శాసనసభ ఆమోదం

వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌ ప్రతి సమస్యా భూమితో ముడిపడి ఉంది భూమికోసం ఎన్నో పోరాటాలు సాగాయి ప్రజల …

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు …

మార్చి 21 నుంచి ‘పది’ పరీక్షలు

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడిరది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను …

అంబేడ్కర్‌ను అవమానిస్తావా!

` అమిత్‌షా రాజీనామా చేయ్‌ ` పార్లమెంట్‌ వద్ద గందరగోళ వాతావరణం ` పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బీజెపి పక్షాలు ` తోపులాటలో ఇద్దరు పలువురు …