` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో …
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని …
` 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో …
` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ` ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ నాగర్ కర్నూల్్(జనంసాక్షి): ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని …
` ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలే ` ఆరు గ్యారెంటీలను మరచిన ప్రభుత్వం: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): సీఎం రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ …
డిప్లొమా కోర్సు ఇంటర్కు సమానమే’ ` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్(జనంసాక్షి):ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థి ఇంటర్మీడియట్ అర్హత లేదంటూ డీఈడీ …
కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్ అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి వాషింగ్టన్(జనంసాక్షి): వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ …