Author Archives: janamsakshi

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

` 201కి.మీ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్‌ రింగ్‌రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ …

కేసీఆర్‌ కుటుంబానికి రేవంత్‌ ప్రభుత్వమే రక్షణ కవచం

` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు. ` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ` సీబీఐ విచారణ జరపాలని …

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

` కులం,మతం పట్టింపులేదు ` మంత్రి పొంగులేటి నల్గొండ(జనంసాక్షి):నకిరేకల్‌: భారాస హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో …

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం పతాక స్థాయికి..

` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ ` టెహ్రాన్‌లోని అణుకేంద్రాలపై ట్రంప్‌ సేనల దాడులు ` ఫోర్డో, సంతాజ్‌, ఇస్ఫాహన్‌లపై ‘బీ`2 స్పిరిట్‌’ ద్వారా బంకర్‌ బ్లాస్టర్‌ …

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

` ఇరాన్‌ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్‌ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్‌ …

విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు… ఏఈ పాండు

నర్సింహులపేట, జూన్ 21 (జనం సాక్షి):నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళి తండాలో ఈరోజు ఫీల్డ్ వాక్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. విద్యుత్ …

విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ‌నివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన …

మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి

విశాఖపట్నం (జనంసాక్షి): యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ …

పంత్ దూకుడుకు రాహుల్ సలాం.. వైర‌ల్ వీడియో చూశారా?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ …