Author Archives: janamsakshi

కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారు

వివరాలు తెలుసుకోకుండా విమర్శలు సరికాదు మండిపడ్డ ఎంపి చామల కిరణ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని కాంగ్రెస్‌ ఎంపీ చామల …

కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకలేదు

` జంతువులను కూడా చంపలేదు ` తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి ` తెలంగాణ భాజపా నేతలు ప్రధాని మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ` …

పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే…వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ …

తెలంగాణ పోరాటాలన్నీ భూమికోసమే..

` భూరికార్డు అత్యంత ప్రాధాన్యం ` ధరణి’తో ఎన్నో సమస్యలు.. అందుకే ‘భూభారతి’ తెచ్చాం ` పోర్టల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ` రైతులకు నష్టం చేసిన …

అయ్యప్పస్వామి విషు పూజ వేడుకలో ఎంపి డికె. అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్ , ఏప్రిల్ 14 (జనంసాక్షి) : శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా విషు పూజ వేడుకలు …

కర్నిలో ఘనంగా బీరప్ప బండారు మహోత్సవం పాల్గొన్న

మక్తల్, (జనంసాక్షి) : కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీర లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మక్తల్ మండలంలోని కర్నిలో సోమవారం బీరప్ప బండారు మహోత్సవం …

భారత రాజ్యాంగం రక్షించాలి రిజర్వేషన్ అన్ని కులాలకు వర్తించాలి : ఎమ్మెల్యే నర్సారెడ్డి

తూప్రాన్ (జనంసాక్షి): భారత రాజ్యాంగం రక్షించాలి అన్ని కులాలకు రిజర్వేషన్ వర్తించాలని నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని …

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్

బోధన్, (జనంసాక్షి) : సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలో బుధవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని …

భారతరత్న బాబాసాహెబ్ అంబేత్కర్ 135 జయంతి

చిలప్ చేడ్, (జనంసాక్షి) : మండల కేంద్రంలో అంబేత్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో ఘనంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య …

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా… అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం …

epaper

తాజావార్తలు