Author Archives: janamsakshi

సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ స‌ర్కార్

 సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని రేవంత్ స‌ర్కార్ బొగ్గుపాలు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను …

హైడ్రాకు ఫుల్‌పవర్స్‌

` పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలింపు ` అవసరమైన సిబ్బంది కోసం ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌ ` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ …

నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే కాళేశ్వరంలో సమస్య

` రీసెర్చ్‌ ఇంజినీర్లు హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్‌ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు.శుక్రవారం …

స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్‌ బాపూజీదీ కీలక భూమిక

హైదరాబాద్‌(జనంసాక్షి):తొలి,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్మరిం చుకున్నారు.  1969లో తన మంత్రి పదవిని …

సింగరేణి కార్మికులకు తీపికబురు

` దసరా బోనస్‌గా.. రూ.796 కోట్లు ` ఒక్కొక్కరికి రూ.లక్షా 90వేల అందనున్న మొత్తం ` తొలిసారిగా ఒప్పంద కార్మికులకూ రూ.5 వేలు ` వివరాలు వెల్లడిరచిన …

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన …

వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్

రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు …

తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు

రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా …

ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు

 ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోంద‌ని మండిప‌డ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ …

పాల బిల్లుల కోసం రోడ్డు ఎక్కిన ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల కన్నెర్ర

పాల బిల్లుల కోసం హైవే దిగ్బంధం.విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని …