Author Archives: janamsakshi

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్(జనంసాక్షి): బోరబండ జీహెచఎంసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ మాజిద్ అలీఖాన్ …

హర్మూజ్ జలసంది గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి

‘ప్రాజెక్ట్ ఫ్రీడమ’.. ` పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ కీలక నిర్ణయం వాషింగ్టన్(జనంసాక్షి):పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. …

తెలంగాణకు పొంచిఉన్న ‘హీట్‌వేవ’ ముప్ప్పు

` ప్రమాదంలో 1.60 కోట్ల మంది ప్రజలు ` రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ` ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు తాకడంతో రాష్ట్రంలో 301 మండలాలకు ముప్పు …

అకాల వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

` ధాన్యం కొనుగోళ్లపై ఆదేశాలు ` వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ` కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా …

బెంగాల్‌లో బీజేపీ ఘనవిజయం

` కేరళలో యÖడీఎఫ్ విజయఢంకా ` తమిళనాట ‘విజయ’కేతనం ` అస్సాంలో ఎన్డీయే హ్యాట్రిక్ ` ఎన్డీయే ఖాతాలో పుదుచ్చేరి ` సిట్టింగ్ స్థానాల్లో ఓటమిపాలైన స్టాలిన్, …

తెలంగాణలో భూముల ధరల పెంపు

` రిజిస్టేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ` రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు ` హైదరాబాద్, సైబరాబాద్, …

కడవేర్గులో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

చేర్యాల (జనంసాక్షి) మే 04 : మండలంలోని కడవేర్గు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపుకై సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా …

నింగిలోకి ‘దృష్టి’..

` విజయవంతంగా కక్ష్యలోకి ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం ` బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సఐ రికార్డు ` భూ పరిశీలన సాంకేతికత పరిజ్ఞానంలో …

కరీంనగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దోపిడీ.. కాల్పులు..

కస్టమర్లలా వచ్చి.. నగలన్నీ కాజేసి.. ` కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో భారీగా దోపిడీ ` అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి ఆభరణాలన్నీ దొంగిలించిన దుండగులు ` ముగ్గురు …

ధాన్యం కొనండి.. మహాప్రభో..

` రోడెక్కిన అన్నదాతలు ` ఎరువులు కొనాలంటే యాప్.. వడ్లు కొనాలంటే ఆన్‌లైన్.. ` రైతుల ఇబ్బందులపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్ధిపేట(జనంసాక్షి):తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని …

epaper

తాజావార్తలు