Author Archives: janamsakshi

కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి

చేవెళ్ల (జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి …

ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ (జనంసాక్షి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను …

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి : ఎమ్మెల్యే వివేక్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం సంత సమీపంలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకులు ఘనంగా …

అమల్లోకి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చట్టం

హైదరాబాద్ (జనంసాక్షి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో …

స్వర్ణశ్రీ జ్యూయలర్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ శ్రీ జ్యూయలర్స్ షాప్ ను సోమవారం మండల మాజీ …

రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతలు, పదవులను పొందుతున్నారు,కలెక్టర్ : త్రిపాఠి

నల్గొండ బ్యూరో (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను,పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత …

ఐఆర్ఏ అల్యూమినియం మూతల కంపెనీని ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు (జనంసాక్షి): గుర్రంపోడు మండలం పాశం వారి గూడెంగ్రామానికి చెందిన పాశం వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ మేడ్చల్, కాప్రా నవోదయ ఇండస్ట్రియల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన …

తండా నివాసి సమ్మక్క ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం, …

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే

మర్రిగూడ,  (జనంసాక్షి):  అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం గ్రామంలో గత వారం రోజులుగా రెండు వర్గాల మధ్య …

సుడాన్‌లో పారామిలిటరీ బలగాల దాడి..

` 100 మందికి పైగా మృతి నార్త్‌డార్ఫర్‌(జనంసాక్షి):ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్‌ డార్ఫర్‌లోని రెండు …

epaper

తాజావార్తలు