Author Archives: janamsakshi

గ్లాసులో ఉచ్చ పోసి తాగించారు

          (జనంసాక్షి) నవంబర్ 30 :సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని …

రోజూ నీళ్ల‌ను సరిగ్గా తాగండి

రోజూ మ‌రీ అతిగా, మోతాదుకు మించి తాగుతున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డంతోపాటు రోజుకు త‌గిన‌న్ని …

విలీనంపై పోరుబాట

జిల్లా పరిధిలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. విలీనాన్ని …

మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ …

మన అమ్మ బతుకమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఈ మాయల పకీర్లు

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఇయాల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్‌ …

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది.

తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు జోరు: రూ. 6,688 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి …

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ఉజ్జ్వల తెలంగాణ

హైదరాబాద్: తరలి రండి..లో పాలుపంచుకొండి…అనే నినాదంతో ప్రజా ప్ర భుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ …

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల బ్యూరో, (జనంసాక్షి) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో …

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి సర్పంచ్ పోటీలో తిరుపతి: రాయికల్ (జనం సాక్షి ): రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు …

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …