Author Archives: janamsakshi

హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం

ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె …

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ …

బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్‌పై దాడి

  జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం …

పోచంపల్లి అర్బన్ బ్యాంక్ భీమా చెక్కులు అందజేత

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 07(జనం సాక్షి): 10 నుండి 70 సం. ల వయసున్న ఖాతాదారులందరికి ప్రమాద బీమా వర్తిస్తుంది.. -పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక …

నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా

కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణి కార‌ణంగా అన్న‌దాత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. సాగునీరు లేక‌.. 24 గంట‌ల క‌రెంట్ అంద‌క‌.. చివ‌ర‌కు రైతుబంధు రాక‌.. …

నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా

కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణి కార‌ణంగా అన్న‌దాత‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. సాగునీరు లేక‌.. 24 గంట‌ల క‌రెంట్ అంద‌క‌.. చివ‌ర‌కు రైతుబంధు రాక‌.. …

మహిళలకు బతుకమ్మ కానుక లేనట్లేనా

రాజోలి, అక్టోబర్ 07 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఏటా మహిళలంతా బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. తొమ్మిది …

అనూష కుటుంబానికి న్యాయం చేయాలి

మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష …

తెలంగాణకు ధోకా చేసినవ్‌.. భారత్‌ను మోసగిస్తున్నవ్‌

రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. …

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

 సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి …