Author Archives: janamsakshi

పహ‌ల్గామ్‌ ఉగ్ర‌దాడి… దాయాది పాకిస్థాన్ ఏమందంటే..?

జ‌మ్మూక‌శ్మీర్‌ (జనంసాక్షి): జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహ‌ల్గామ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిలో 26 మంది సంద‌ర్శ‌కులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దాయది పాకిస్థాన్ బుధ‌వారం …

యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్ (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ …

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కుంకుమార్చన

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక …

ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్ష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

హైదరాబాద్ (జనంసాక్షి): ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క పౌరుడి బాధ్య‌త అని రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. మంగ‌ళ‌వారం …

తెలంగాణలో గద్దర్ పుట్టడం మన అదృష్టం : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ (జనంసాక్షి): గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరపాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ …

నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఉరితో మరణించిన పావురం

నాగర్ కర్నూల్ (జనంసాక్షి): నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని రెండో అంతస్తు కార్యాలయ సమావేశ మందిరం గ్రిల్ కు పావురం గొంతుకు చుట్టుకున్న ప్లాస్టిక్ తాడు గ్రిల్లుకు …

పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద …

ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిని సన్మానించిన మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్

మహబూబాబాద్ ప్రతినిధి,  (జనంసాక్షి): ఆత్మ కమిటీ చైర్మన్ గా మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు …

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఖరారు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ తేదీ ఖరారైంది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని …

నేటి విద్యార్థులే రేపటి పౌరులు

మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు అన్నారు. సుమారు 54 లక్షల పియంశ్రీ నిధులతో …