Author Archives: janamsakshi

అకాల వర్షాలకు నీట మునిగిన వరి పంట-అయోమయంలో అన్నదాత

పెనుబల్లి, (జనం సాక్షి ): సరిగ్గా పంట చేతికి వచ్చిన సమయానికి ప్రకృతి పగప్పటి తుపాను రూపంలో గాలి వానతో కోతకు వచ్చిన పంట నీటి పాలు …

ఆత్మీయంగా ఎరాజ్ పల్లి 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం వారి క్లాస్ మెంట్ …

దీర్ఘకాలిక భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్ ప్రదీక్ జైన్

మోమిన్ పేట (జనం సాక్షి): దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం …

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

రోమ‌న్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ …

ఊసరవెల్లిలు.. వారసులు ఎలా అవుతారు..?

 మంథని, (జనంసాక్షి) : తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారిన నాయకులు.. నేడు తామే నిజమైన రాజకీయ వారసులమని, కుటుంబ సభ్యులమని చెప్పుకోవడం …

రైతుల ఇబ్బందులు తొలగించేందుకు భూభారతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల ఇబ్బందులను తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా …

రూ. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారు: మంత్రి ఉత్తమ్

నిజామాబాద్ (జనంసాక్షి) : పెండింగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఉమ్మడి …

పిడుగు పాటుతో వ్యక్తికి అశ్వస్థత

మహబూబాబాద్ (జనంసాక్షి): గూడూరు మండలంలోని ఏపూరు గ్రామ పంచాయితీ పరిధిలోని టేకులతండాలో ఆదివారం అర్ద రాత్రి గాలి బీభత్సం సృష్టించి బానోత్ పచ్య ఇంటివరణలో ఉన్న కొబ్బరి …

హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….

ఇంటర్నెట్ డెస్క్ (జనంసాక్షి): గాజాలో యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న హమాస్.. ఇప్పుడు సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికే దాదాపు 30,000 …

ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్‌ గాంధీ

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. …

epaper

తాజావార్తలు