Author Archives: janamsakshi

భూపాలపల్లిలో 6 ఇంక్లైన్ పనులకు శ్రీకారం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నూతనంగా 6ఇంక్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ …

సముద్ర లింగాపూర్ లో ప్రతిమ బస్సునుఢీకొన్న కారు బైక్..

గంభీరావుపేట మే 15(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ …

బేగంపేటలో జింక మృతి

మే 15, ( జనం సాక్షి ) ; యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి …

గవ్వలపల్లిలో రైతుల రాస్తారోకో

మే 15, ( జనం సాక్షి ) ;మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం …

నల్లగొండలో ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో మంటలు

నల్లగొండ ప్రతినిధి,మే 14, (జనం సాక్షి): నల్లగొండ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ లో మంటలు చెలరేగి 3 షెడ్లు దహనం అయ్యాయి. మెరుపు వేగంలో అక్కడికి చేరుకున్న …

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల …

రైతు లేనిదే రాజ్యం లేదు… రైతుల ధర్నా

లక్ష్మణ చందా, మే14 ( జనం సాక్షి): ఈరోజు లక్ష్మణ చందా మండలంలోని రాచాపూర్ లో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. వడ్యాల్ శివారులోని …

బడిబాట ర్యాలీ

పర్వతగిరి మే 15: (జనం సాక్షి)విద్యా వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం పురస్కరించుకొని, పర్వతగిరి మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ …

శిశు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు

జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మెదక్ మే 14 (జనం సాక్షి ) శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి …

వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ను యధాతధంగా కొనసాగించాలి

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హయత్ నగర్, మే 13 (జనం సాక్షి)ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌ను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర వైద్య …

epaper

తాజావార్తలు