ఆదిలాబాద్

గుండ్లగుంటపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

              ఊర్కొండ నవంబర్ 30, ( జనం సాక్షి ) ;మండలంలో తొలి విడుద ఎన్నికలలో భాగంగా 16 …

తక్షణమే ఆపరేషన్ కగార్, ఎన్‌కౌంటర్లను ఆపాలి

            భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 21 (జనం సాక్షి): చట్టాలు, కోర్టులు ఉన్నప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులను కోర్టుకు అప్పగించకుండా …

సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):నూతనంగా ఎన్నిక కాబోయే సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంను నిర్వహించారు.జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ …

బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి ` మృతులంతా ఒకే కుటుంబానికి ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి …

ఊసరవెల్లిలు.. వారసులు ఎలా అవుతారు..?

 మంథని, (జనంసాక్షి) : తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారిన నాయకులు.. నేడు తామే నిజమైన రాజకీయ వారసులమని, కుటుంబ సభ్యులమని చెప్పుకోవడం …

కాంగ్రెస్ నాయకుల్లారా.. జర జాగ్రత్త..!

మంథని, (జనంసాక్షి) : అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా జర జాగ్రత్తగా ఉండండి. .!, అధిష్టానానికి దగ్గరగా ఉన్న, దగ్గరవుతున్న నాయకులను, నమ్మకస్తులను వారి నుంచి దూరం …

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీనుబాబు

కమాన్ పూర్ : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం లింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో …

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే..!

మంథని, (జనంసాక్షి) : త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) క‌క్షాపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి …

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె, పెంచికల్ పేట్, నాగారం, రొంపకుంట, గొల్లపల్లి, గుండారం, సుందిళ్ల, చందనాపూర్ గ్రామాల్లో పీ.ఏ.సీ.ఎస్ …

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ …