-->

ఎడిట్ పేజీ

మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం

  హ్యాయ్‌లాండ్‌ ఆస్తులతో పేచీ కేసులు తెగక బాధితుల్లో ఆందోళన విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. …

22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది. భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం …

ప్రతీసీటు గెలుపు ముఖ్యం

అందుకే బరిలో ఉన్నామన్న రాజగోపాల్‌ రెడ్డి నల్లగొండ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సమర్థించుకున్నారు. గెలుపు అసవరం కనుక కొందరు …

కోదండరామ్‌ పార్టీని బొందపెట్టిన కాంగ్రెస్‌ …!

కూటమి కట్టామంటూనే కాంగ్రెస్‌ సీట్ల పంపకాల్లో తనైదన రాజకీయం ప్రదర్శించింది. రెండున్నరనెలలుగా సాగదీసి చివరకు సొంత పార్టీ వారికి, కూటమి మిత్రులకు వెన్నుపోటు పొడిచింది. సొంతపార్టీకి చెందిన …

ప్లాస్టిక్‌ విపరీత వాడకంతో అనర్థాలు

నిషేధంపై కొరవడిన చైతన్యం నగరపాలక అధికారుల్లో కానరాని చిత్తశుద్ది హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జంటనగరాల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్‌ క్యాన్సర్‌ వ్యాప్తికి ప్రధాన హేతువుగా ఉన్నా పట్టించుకోవడం …

వ్యక్తిగత మరుగుదొడ్లపై కొరవడిన అవగాహన

ప్రోత్సహిస్తున్నా ముందుకు రాని ప్రజలు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించు కొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. …

ఎన్నికల హావిూలో కానరాని పర్యావరణ పరిరక్షణ

ఎన్నికల్లో ప్రజాకర్షక ప్రకటనల జోరు పెరిగింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి స్వర్గం సృష్టిస్తామన్న లెవల్లో ప్రకటనలు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో …

పీపుల్స్‌ ఫ్రంట్‌గా మారిన మహాకూటమి

జనగామను దక్కించుకున్న పొన్నాల పెద్దమనసుతో పట్టువిడిచిన కోదండరామ్‌ తెలంగాణ జనసమితి పోటీ 8 సీట్లకే పరిమితం సిపిఐ మూడు సీట్లకే పోటీ సీట్ల పంపిణీలో పట్టు వీడని …

ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు ఒక్కోసారి అమలు సాధ్యమేనా అన్న ఆందోళన కలుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో ఇప్పుడు …

సెంచరీ కొట్టడమే లక్ష్యం

తెలంగాణ ఉద్యమ కోసం ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కెసిఆర్‌ వేయని ఎత్తు లేదు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఆయన చేసిన అనేక సాహసాలకు ప్రజలు జేజేలు కొట్టారు. …