ఎడిట్ పేజీ

ప్రణాళికాబద్ద అభివృద్దికి కేంద్రంగా తెలంగాణ

నాలుగేళ్ల అభివృద్ది మరింత ముందుకు సాగాలి మళ్లీ కెసిఆర్‌ వస్తేనే తెలంగాణకు మోక్షం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా …

మారుతున్న ఎన్నికల ప్రచార సరళి

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, సిఎం కెసిఆర్‌ ప్రచార ఉధృతిని పెంచారు. ఓ వైపు సోనియా ,రాహుల్‌ శుక్రవారం తొలి ప్రచార సభలో …

ప్రచారంలో సోమారపు కొత్తపంథా

సింగరేణి ఓట్లు జారిపోకుండా జాగ్రత్తలు మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది కెసిఆర్‌ పథకాలే శ్రీరామరక్ష అంటూ ప్రచారం గోదావరిఖని,నవంబర్‌21(జ‌నంసాక్షి): సింగరేణి కార్మిక ఓటర్లే ఇప్పుడు సోమారపు సత్యానారాయణ …

మహాకూటమిదే అంతిమ విజయం

తెలంగాణకు విముక్తి కల్పిచడమే తక్షణ కర్తవ్యం నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతాం: బట్టి ఖమ్మం,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మహాకూటమిగా జట్టు కట్టామని, దళిత బహుజనులను దగా …

అధికార టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు

సోనియా సభతో ముందుకు వెళ్లాలని నిర్ణయం 15 రోజుల్లో సుడిగాలి పర్యటనలు హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు …

ఉమ్మడి జిల్లాలో పెరిగిన టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎక్కడికి వెళ్లినా అభివృద్ది కార్యక్రమాలపై వివరణ ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు మంత్రులు నేడు నాలుగుచోట్ల సిఎం కెసిఆర్‌ ప్రచార సభలు ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ …

టిఆర్‌ఎస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

అధికారమత్తులో ఉన్నవారికి అవతలి వారు కనిపించరు.వెంటవున్న వారు చెబితే వినిపించదు.రాజకీయాల్లో తనకు తోచిన పనిచేయడం కాకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటనే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటికి రెండుసార్లు …

బుజ్జగింపులకు లొంగని కాంగ్రెస్‌ నేతలు

  క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు తలనొప్పులు హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): : దాదాపు నెల రోజులపాటు తీవ్ర కసరత్తు నిర్వహించి ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారిక అభ్యర్థులకు …

మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం

  హ్యాయ్‌లాండ్‌ ఆస్తులతో పేచీ కేసులు తెగక బాధితుల్లో ఆందోళన విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. …

22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది. భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం …