కరీంనగర్

ఆధార్‌కు తుది గడువు జూన్‌ 30

జనంసాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జూన్‌ 30 లోగా ఆధార్‌ కార్డుల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన …

భాజపాతోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం: గుజ్జుల రామకృష్ణారెడ్డి

జమ్మికుంట గ్రామీణం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాజపాతోనే సాధ్యమని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామంలో ఈ రోజు ఆయన …

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల: కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ ఇంటర్‌ విద్యార్థిని ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే …

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల: కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ విద్యార్థిని ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ …

ఇంటర్‌ విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కోరుట్ల : కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఇంటర్‌ విద్యార్థినిపై ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే …

మూడిళ్లలో చోరీ

ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో ఎస్టీ కాలనీలోని మూడు ఇళ్లల్లో బుధవారం అర్థరాత్రి దొంగతనాలు జరిగాయి. మేకల కొమరయ్య అనే వ్యక్తి ఇంట్లో రెండున్నర తులాల బంగారం ఆభరణాల …

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ధర్మరం: గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన దయాకర్‌ (11) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. పొలంలో మోటర్‌ పంపు వద్దకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురాయ్యాడు. బాలుడి …

రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ఎలిగేడు: మండలంలోని ముప్పిరి తోటలో బుధవారం రూ.2లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న సిమెంట్‌ రహదారి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ …

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

చిగురుమామిడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఒక యువతి బైఠాయించింది. మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో చిట్టెంపల్లి శ్రీనివాస్‌ అనే యువకుడు కొహెడ మండలం …

నేలపైనే కూర్చుని పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ విద్యార్థులు

పెద్దపల్లి: నియోజకవర్గంలోని 8కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5.452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పెద్దపల్లిలోని యశశ్వి జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాంలో బల్లలు ఏర్పాటు చేయకపోవడంతో …