కరీంనగర్

నేలపైనే కూర్చుని పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ విద్యార్థులు

పెద్దపల్లి: నియోజకవర్గంలోని 8కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5.452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పెద్దపల్లిలోని యశశ్వి జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాంలో బల్లలు ఏర్పాటు చేయకపోవడంతో …

పనులు కల్పించండి

వెల్దుర్తి :ఉపాధి పనులు కల్పించాలంటూ వెల్దుర్తికి చెందిన కూలీలు ఈఓఆర్డీ విజయభాస్కరరావుకు వినతి పత్రం అందజేశారు. చెరువులో కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని వారు కోరారు.

కళాశాలకు తాళంకళాశాలకు తాళం

వెల్దుర్తి: విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు అందజేయాలంటూ వెల్దుర్తి జూనియర్‌ కళాశాలకు ఏఐఎన్‌ఎఫ్‌ నాయకులు తాళం వేసి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగటా కళాశాల ఎదుట …

బాబ్లీ నిలుపుదల కోసం తెదేపా రాస్తారోకో

రామడుగు: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ రామడుగులో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని …

గుత్తేదారు శిబిరంపై గ్రామస్థుల దాడి

రామడుగు: మండలంలోని కీస్తంపల్లి సమీపంలోని ప్రాణహిత చేవెళ్లె ఎనిమిదో ప్యాకేజ్‌ గుత్తేదారు శిబిరంపై వెంకట్రావుపల్లి గ్రామస్థులు సోమవారం దాడి చేశారు. శిబిరంలోని ఫర్నిచర్‌, వాహనాలను ధ్యంసం చేశారు. …

ఎన్టీపీసీలో జాతీయ భద్రత దినోత్సవం

గోదావరిఖని: ఎన్టీపీసీలో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఫ్యాక్టరీన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీజ్కఉమార్‌ హాజరై భద్రత జండాను ఎగురవేశారు. అనంతరం …

‘బాబ్లీ’ పై తెదేపా రాస్తారోకో

ఎలిగేడు: గోదావరి నదిపై మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా సోమవారం ఎలిగేడులో తెదేపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల …

ఎల్లమ్మ చెరువులో పసికందు మృతదేహం లభ్యం

పెద్దపల్లి శాంతినగర్‌: పెద్దపల్లి పట్టణంలోని చెరువులో ఆదివారం ఉదయం పసికందు మృతదేహం లభ్యమైంది. శిశువు మృతదేహాన్ని ఆడపిల్లగా గుర్తించారు. పాప వయస్సు 20 రోజులు వుండవచ్చని పోలీసులు …

సీటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించిన సింగరేణి ఛెర్మన్‌

గోదావరిఖని: సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన సీటీస్కాన్‌ను ఛైర్మన్‌ సుతీర్ధ భట్టాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కుటుంబాలకు మెరుగైన …

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: మానకొండూరు మండలం చేజర్లలోని పత్తిమిల్లులో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 450 క్వింటాళ్ల పత్తి దగ్థమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …