కరీంనగర్

జగిత్యాలలో ప్రైవేట్‌ ఆస్పత్రులు బంద్‌

కరీంనగర్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ వ్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టణంలో బంద్‌ను పాటిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి …

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ

హుస్నాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌, జూనియర్‌ లైన్‌మన్‌ సంపత్‌ రైతు వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. …

మరో మూడు విడతల్లో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

ఎలిగేడు: ఎస్సారెస్సీ సాగునీటిని మరో మూడు విడతల్లో సరఫరా చేసి రైతులు సాగు చేసుకున్న ఆరుతడి పంటలను కాపాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం …

ఎమ్మెల్సీ ఎన్నికలో స్వామిగౌడ్‌ ఆధిక్యం

కరీంనగర్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్‌ ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల లేక్కింపు కరీంగనర్‌లో అంబేద్కర్‌ భవన్‌లో కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు సాయంత్రం లోపు …

పేలుళ్లలో గాయపడిన కరీంనగర్‌ వాసి

సైదాపూర్‌: హైదరాబాద్‌ బాంబు పేలుళ్లలో రాయికల్‌ గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థి యూ. రాజీవ్‌కుమార్‌ గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నంలో శ్రీదత్తా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. …

పట్రోల్‌ బంక్‌పై భాజాపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజాపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యాకర్తలు ఈ ఉదయం …

పెట్రోల్‌బంక్‌పై భాజపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు ఈ …

ఎమ్మెల్సీ అభ్యర్థికి గుండెపోటు

కరీంనగర్‌ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లి రాజమౌళికి గురువారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చికిత్స …

నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

కరీంనగర్‌ గోదావరిఖని: దేశ వ్యాప్త సమ్మెను పురస్కరించుకుని ఎన్టీపీసీ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బుధ.గురువారాల్లో 48 గంటల సమ్మెకు సంఘీఖావంగా నల్లబ్యాడ్జీలు …

పార్లమెంట్‌ స్తంభింపజేస్తం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ లేదంటరు తస్మాత్‌ జాగ్రత్త  !  : కేసీఆర్‌ కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌ను …