కరీంనగర్

టిఆర్ఎస్ లో చేరికలు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం మండల కేంద్రానికి …

రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిందని,కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు …

భద్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు

హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హుజూర్నగర్ ఎస్సై కట్టా వెంకటరెడ్డి …

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి. సీపీఐ

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 23(జనం సాక్షి) ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అందుకు ప్రవేశ పెట్టిన రేషన్ బియ్యం పతకం పూర్తిగా అక్రమ లు జరుగుతున్నాయని సివిల్ …

పాముకాటుతో రైతు మృతి

బజార్ హత్నూర్(జనంసాక్షి): మండలంలోని కోలారి గ్రామానికి చెందిన దుమరే దొండిబా (46) అనే రైతు పాముకాటుతో మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తన పంట …

టిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి

  హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు  శ్రీనివాసు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని …

టిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు …

జిల్లా డ్రామా పోటీలు రాయికోడ్ కస్తూర్బా పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచింది

రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి) సంగారెడ్డి పట్టణంలో సైన్స్ కేంద్రంలో జిల్లా డ్రామా పోటీలు శనివారం నాడు నిర్వహించారు జిల్లా సైన్స్ అధికారి విజయ కుమార్ ఈ …

” ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం… సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర “

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 22( జనంసాక్షి): విషయం ఏదైనప్పటికీ అంతిమంగా ప్రజల బాధ్యత ముఖ్యమని, దాని తర్వాతే మిగిలిందేదైనా అని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. …

*ప్రభుత్వమే విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించాలి ఆర్ కృష్ణయ్య*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి)  విద్యార్థులు హక్కుల కోసం ప్రభుత్వం పై ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. …