కరీంనగర్

పల్లె ప్రకృతి వనంలో పశువులు.

జనం సాక్షి 22 అక్టోబర్: దమ్మపేట మండలం మారెప్పగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జలవాగు లో గల పల్లె ప్రకృతి వనం పశువులకు అలుసుగా దొరికింది ఇక్కడ ప్రజా …

ప్రతిభతో జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావాలి

రాష్ట్రస్థాయి పోటీలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీ, మాజీ చైర్మన్లు, నాయకులు.. రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో “ప్రజా ప్రతినిధులకు” సన్మానం మిర్యాలగూడ, జనం సాక్షి క్రీడాకారులు ప్రతిభను …

ఘనంగా ఇండియన్ ఆయిల్ డే

ఝరాసంగం  అక్టోబర్ 22 (జనంసాక్షి  ) ఇండియన్ ఆయిల్ 57వ వార్షీకోత్సవం పురస్కరించుకోని ఝరాసంగంలోని కె.ఎస్.ఎస్. ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో ప్రొప్రైటర్ సంతోష్ పటేల్ కేక్ కట్ …

మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి…

  కరీంనగర్ టౌన్ అక్టోబర్ 22(జనం సాక్షి) మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలనీ,సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం …

జోరుగా సాగుతున్న కారు ప్రచారం..

ప్రచారం లో దూసుకోపోతున్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నల్గొండ బ్యూరో, జనం సాక్షి రాష్ట్రం లో తెరాస చేస్తున్న అభివృద్ధిని …

*ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం*

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని నిర్నేముల గ్రామానికి చెందిన జెట్టి శివప్రసాద్ ఏర్పాటు చేసిన టిఎస్ ఆర్ …

వివిధ పార్టీలో నుండి టిఆర్ఎస్ చేరిక

జహీరాబాద్ అక్టోబర్ 21( జనంసాక్షి)  మునుగోడు  నియోజకవర్గం, వాయిల పల్లీ  గ్రామంలో మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కారు గుర్తుకు ఓటు వేసి, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి …

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

…ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి దేవా నాయక్ తహసీల్దార్ వినతి పత్రం పెద్దవంగర,అక్టోబర్ 21(జనం సాక్షి ) ఈ సంవత్సరం అకాల వర్షాలకు అధిక నష్టపోయింది రైతు లు …

పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివి

 నర్సాపూర్ ఎస్సై గంగరాజు  నరసాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )  విధి నిర్వహణలో మరణించిన  పోలీస్ అమరవీరుల త్యాగాలను వెల కట్టలేమని నర్సాపూర్ ఎస్ …

అన్ని కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ…

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ …