ఆదిలాబాద్

మహిళ మెడలో గొలుసు చోరీ

ఆదిలాబాద్‌ క్రైమ్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివారం ఉదయం హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సోమనాగమ్మ అనే మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రాన్ని దొంగలు లాక్కెళ్లారు. ఇంటినుంచి …

పోలియో చ్కులు వేసిన ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌: పట్టణంలో పల్స్‌పోలియో సందర్భంగా చిన్నారులకు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పోలియో చుక్కలను వేశారు. పోలియో చుక్కలు వేయడానికి పట్టణంలో 55 కేంద్రాలు, మండలంలో 34 కేంద్రాలు …

భాజపా ఆధ్వర్యంలో బంద్‌

ఖైంసా: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ఖైంసా పట్టణంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపారులు స్వచ్చందంగా మద్దతునిచ్చారు. ఆర్టీసీ బస్సులను …

కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలకు ముందస్తు సెలవు

కాగజ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలు బంద్‌ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యజమానులు ముందస్తు సెలవు ప్రకటించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ

వాంకిడి:దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్వాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్‌ మందిరం నుంచి ప్రారంభమైన బన్‌స్టాండ్‌ వరకు సాగింది. ఈ …

రేపు గోండి మాతృభాష దినోత్సవం

జైనూరు, న్యూస్‌టుడే: మండలంలోని చారిత్రాత్మక గ్రామం మార్లవాయిలో ఈనెల 21న గోండి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నట్లు రాయిసెంటర్‌ జిల్లా సార్‌మెడి మెస్రం దుర్గు అన్నారు. మంగళవారం ఆయన …

నేడు కాగజ్‌నగర్‌కు మందకృష్ణ రాక

ఎస్పీఎం ద్వార(కాగజ్‌నగర్‌),న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బుధవారం కాగజ్‌నగర్‌కు రానున్నట్టు అణగారిన కులాల ఐక్య పోరాట సమితి ప్రతినిధి రజీహైదర్‌.ఎస్పీఎం కార్మికసంఘం నాయకుడు ఈర్ల సతీష్‌కుమార్‌ …

24న జిల్లా ఆర్యవైశ్య ఎన్నికలు

బెల్లంపల్లిటౌన్‌, న్యూస్‌టుడే: ఈ నెల 24న జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు బెల్లంపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్‌, …

23న ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం

ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని కాగజ్‌నగర్‌, మంచిర్యాల డివిజన్ల ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశాలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

రేపు గోండి మాతృభాష దినోత్సవం

నూరు, న్యూస్‌టుడే: మండలంలోని చారిత్రాత్మక గ్రామం మార్లవాయిలో ఈనెల 21న గోండి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నట్లు రాయిసెంటర్‌ జిల్లా సార్‌మెడి మెస్రం దుర్గు అన్నారు. మంగళవారం ఆయన …