ఆదిలాబాద్

ఇచ్చోడలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో

ఇచ్చోడ : జాతీయ రహదారిపై దళత సంఘూల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు వ్వతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు, మంత్రి గీతారెడ్డి కోదండరాం చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ సమర్థించడం సరైంది కాదని, …

25న కాగజ్‌నగర్‌లో తెవివే జిల్లా మహాసభలు

దండేపల్లి : తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా 3వ మహాసభలు ఆనెల 25న కాగజ్‌ నగర్‌లోని ఎస్పీఎం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించునున్నట్లు తెవివే మండల అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల …

నీరుగారుతున్న మేకల సంరక్షణ పథకం

ఆదిలాబాద్‌,నవంబర్‌22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు.  ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే …

పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు …

వేతనాలు ఇవ్వడం లేదంటూ పనులు నిలిపివేసిన సూపర్‌ వైజర్లు

జైసూర్‌: మండలంలో సింగరెణి నిర్మస్తున్న విద్యత్‌ కేంద్రంలో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న సూపర్‌ వైజర్లు పనులు నిలిపివేశారు. గత 3నెలల నంచి వేలనాలు ఇవ్వడం లేదని గురువారం …

చంద్రబాబు పాదయాత్ర ఖరారు

ఆదిలాబాద్‌,నవంబర్‌21: డిసెంబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో చం ద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టనున్నారు. జిల్లాలోని ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల విూదుగా …

దహేగాం మండలంలో పోలీసుల సోదాలు

ఆదిలాబాద్‌: మావోయిస్టుల కదిలికల దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లాలోని  దహేగాం మండలం కర్జిలో పోలీసులు సోదాలు చేపట్టారు. మొట్లగూడ అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో …

తహిసిల్దారుకు వినతిపఉతం

కాగజ్‌నగర్‌ :కొమరం భీం ప్రాజెక్టు  కాలువాల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనెరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులు తహసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిచారు.సాగునీటి సదుపాయం …

సాయిబాబా ఆలయంలో రుద్రాభిషేకం

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీసత్యసాయిబాబా 87వ జయంతి వేడుకల సందర్భంగా రుభ్రిషేకం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

ఇందిరాగాంధి జయంతి వేడుకలు

కాగజ్‌నగర్‌: పటంటణంలో జయంతి వేడేకలు ఘనంగా నిర్వహించారు, స్థానిక ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌ రావు కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ …