ఆదిలాబాద్

శాఖాహారంతో మధుమేహ నివారణ :

జనం సాక్షి కొండమల్లేపల్లి : మధుమేహాన్ని నివారించేందుకు శాఖాహారం ఎంతో మేలు అయిందని అంటున్నారు ఫార్వర్డ్ టి హెచ్ డాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ శాస్త్రవేత్తలు అయితే …

ఐ సి డీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు:-

    దండేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 21. ఈ నెల 1 నుండి 30 వరకు జరిగే పోషణ మాసొత్సవాల లో భాగంగా బుధవారం దండేపల్లి మండలం …

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం ముమ్మాటికీ కాంగ్రెస్ దే-ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్

బయ్యారం, సెప్టెంబర్ 21(జనంసాక్షి): బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్ అధ్యర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ …

జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మేళ

గరిడేపల్లి, సెప్టెంబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మేళ వ్యవసాయ …

టీయూడబ్ల్యూజే(ఐజేయు) నిర్మల్ జిల్లా మహాసభలకు హాజరుకండి

 ఉద్యోగ సంఘ ఉద్యమనేత అజ్మీరా శ్యామ్ నాయక్ కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆహ్వానం ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబరు 21(జనం సాక్షి): ఈనెల 23వ …

ఆసరా పెన్షన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21 :: ఆసరా పింఛన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని గౌతమ్ గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు …

ఉమ్మడి మండల కే వి ఎఫ్ రాజు మాట్లాడుతూ కేవీపీఎస్ రాజ్

సంగారెడ్డి జనం సాక్షి జోగుపేట ఆందోల్ఉమ్మడి పుల్కల్ మండల్ కేంద్రంలో జరుగుతున్నటువంటి వీఆర్ఏల 62 సమ్మెకు కేవీపీఎస్ ఉమ్మడి పుల్కల్ మండల్ కెవిపిఎస్ అధ్యక్షునిగా సంగారెడ్డి జిల్లా …

ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన ఎంపీపీ రాథోడ్ సజన్.

నెరడిగొండ సెప్టెంబర్21(జనంసాక్షి): జైనాథ్ మండలంలోని దీపాయి గూడ గ్రామంలో ఆదిలాబాద్ సశానసభ్యులు జోగు రామన్న గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న …

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు కుని అన్నదాన కార్యక్రమానికి 30వేల నగదు విరాళం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు సెప్టెంబర్ 21( జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారి దసరా …

రైతుల సంక్షేమం కోసం కృషి చేయండి :మంత్రి తన్నీరు హరీష్ రావు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 21, జనం సాక్షి.  రైతుల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు …