కరీంనగర్

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని

సెప్టెంబర్ 1 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రైతు వేదికలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ మండపాల నిర్వాహకులతో …

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి.

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 1(జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాలుగో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ గురువారం …

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

 టిఎస్ పిఆర్టియు మండల  ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసులు పానుగల్ సెప్టెంబర్ 01( జనం సాక్షి)   సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ , పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1 న పెన్షన్ …

ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర 4 వ మహాసభ లను విజయవంతం చేయండి

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎండి సాదిక్. దుబ్బాక ఆగష్టు 01,( జనం సాక్షి ) కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 14 నుండి 16 వరకు జరిగే …

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం..

మిర్యాలగూడ. జనం సాక్షి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ధ విధానాలను తిప్పి కొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాలను ఉదృతం చేయాలని రైతు సంఘం …

కలెక్టరేట్ లో కొలువుదీరిన గణపతి

పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బొజ్జ గణపతి …

మంత్రి గంగుల సమక్షంలో తెరాసాలో చేరికలు

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : కరీంనగర్ కిసాన్ నగర్ 25వ డివిజన్ కు చెందిన బీజేపీ ST మోర్చా నార్త్ జోన్ ప్రెసిడెంట్ …

* బీహార్ పర్యటనలో కేసీఆర్ వెంట రవీందర్ సింగ్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లారు. అతని వెంట కరీంనగర్ మాజీ మేయర్ …

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

వినాయక నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలి * మేయర్ సునీల్ రావు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను నగర ప్రజలు ఆనందంగా …

రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో మట్టి వినాయకుల పంపిణి

రుద్రంగి ఆగస్టు 31 (జనం సాక్షి) పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉత్సాహంగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొనుటకు వీలుగా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో భక్తులకు మట్టి గణపతులను …