కరీంనగర్

ఎస్సై ఏడుకొండల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12  రాయికోడ్   మండల కేంద్రంలో గురువారం నాడు  పోలీస్ స్టేషన్లో  ఎస్ ఐ  ఏడు కొండలు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శాలువాతో …

యువకుడి అంతిమ యాత్రలో పాల్గొన్న -జువ్వాడి కృష్ణారావు

మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు:11 మండలంలోని రేగుంట గ్రామానికి చెందిన దూడ రాజు అను యువకుడు నిన్న అనారోగ్యంతో మరణించగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి …

ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు.

మల్లాపూర్ (జనం సాక్షి)ఆగస్టు:11 మండలం చిట్టాపూర్ గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమికపాఠశాల ల్లో రాఖీ పౌర్ణమి పండగ విశిష్టత గురించి తెలియజేసి …

యువత స్వశక్తితో ఎదగాలి జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా

శివ్వంపేట ఆగస్ట్ 11 జనంసాక్షి : యువత ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరుత్సాహానికి గురికాకుండా స్వశక్తితో ఎదగాలని అప్పుడే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా ఆర్థిక …

వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి.. వంగర ఎస్సై మౌనిక రెడ్డి

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (11) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వంగర ఎస్సై …

స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా 2 కే యం ఫ్రీడమ్ రన్ మల్లాపూర్.

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:11మండల కేంద్రంలోనిఈరోజు ఉదయము ఆరు గంటలకు నంది విగ్రహం నుండి భరతమాత విగ్రహం ద్వారా శివాజీ విగ్రహం తిరిగి భరతమాత విగ్రహం వరకు …

కేశవపట్నం పోలీసుల 2కే రన్

జనం సాక్షి ,శంకరపట్నం 75 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకొని శంకరపట్నం మండలం మక్త క్రాస్ రోడ్ నుండి 2కే రన్ లో గురువారం కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో …

వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్ నియామకం

జనంసాక్షిచిగురుమామిడి-ఆగష్టు11: వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన కంది శ్రీనివాసును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కుమార్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా కంది …

ఎంపీపీ శరత్ రావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు40 సైకిల్ పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 11 జనం సాక్షి జనం మెచ్చిన యువ నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు అందరివాడు ఆపద బంధువుడు సమ భావం కలిగిన …

నూతన వధూవరులను ఆశీర్వదించిన కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్…లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్…

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 11: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఏఈ కొడకండ్ల కృష్ణమూర్తి కూతురు వివాహం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. …