కరీంనగర్

*ఈరోజు తిరుమల తిరుపతిలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హుస్నాబాద్ శాసనసభ్యులు*

*హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో, సస్యశ్యామలంగా, ఆయుఆరోగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న హుస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ …

మట్టి విగ్రహాలే శ్రేష్టం

ముస్తాబాద్ ఆగస్టు 30 జనం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి,వినోద్ కుమార్ వినాయక చవితి పండగ,సందర్భంగా  ముస్తాబాద్ మండలానికి మట్టి వినాయకులను పంపించడం జరిగింది,రైతు …

గ్రామీణ కబడ్డీ,వాలీబాల్ బహుమతులు అందించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే

ముస్తాబాద్ ఆగస్టు 30 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా  నిర్వహిస్తున్న …

ఘనంగా నివాళులు అర్పించిన మండల ప్రజా ప్రతినిధులు ,నాయకులు

కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి  /మండల టీఆర్ఎస్ నాయకులు సారంపల్లి వెంకట్ రెడ్డి,మోహన్ రెడ్డి తండ్రి ఆగా రెడ్డి ఇటీవల స్వర్గస్తులవగా మంగళవారం వారి స్వగృహంలో …

ఘనంగా కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు……

టేకుమట్ల.ఆగస్టు30(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కోలూగూరి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు …

ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు.

పెగడపల్లి ఆగష్టు30 (జనం సాక్షి )పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్  గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అంటరానితనాన్ని …

అలా వచ్చాడు.. ఇలా వెళ్ళాడు…

కెసిఆర్ కు బైపోల్ భయంతో జిల్లాల పర్యటన -12 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. -ఎఐఎఫ్ బి రాష్ర్ట ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి కరీంనగర్ టౌన్ ఆగష్టు 30(జనం …

కాంగ్రేస్ పార్టీ లోకి బారి చేరికలు.

మహాదేవపూర్ (కాళేశ్వరం ) ఆగస్టు 30 జనంసాక్షి న్యూస్ : మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామపంచాయతీ పరిధిలోని కుంట్లం గ్రామ టి ఆర్ ఎస్ నాయకులు మహిళలు …

ఎస్సై వాలీబాల్ టీంకు టీ సెట్లు అందించిన సర్పంచి వనజ గోపాల్ రావు

ముస్తాబాద్ ఆగస్టు 30 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  మోహినికుంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ క్రిడా ప్రాంగణం లో జిల్లా స్థాయి గ్రామీణ  క్రీడోత్సవాలు జాతీయ …

కెసిఆర్ సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ ను నాలుగు ముక్కలు చేసి రుణం తీర్చుకుండు..

కరీంనగర్ టౌన్ ఆగస్టు 30(జనం సాక్షి)   ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అయితే జిల్లాను ఏం చేసిండు …? నాలుగు ముక్కలు చేసి …