కరీంనగర్

గ్రంధాలయంలో ఘనంగా కె.టి.ఆర్ జన్మదిన వేడుకలు

* గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బుక్స్ పంపిణీ చేసిన మేయర్ * జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి కరీంనగర్ బ్యూరో …

పోచమ్మ బోనాలు విశ్వబ్రహ్మ సంఘం

ముస్తాబాద్ జులై 24 జనం సాక్షి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం గ్రామ దేవత పోచమ్మకు బోనాలు సమర్పించుకున్నారు డప్పుల చెప్పులతో బైండ్ల వారి …

1984- 1985 పదో తరగతి బ్యాచ్ బాల్యమిత్రులచే కరాటే మాస్టర్ మన్నాన్ కు సన్మానం.

ప్రపంచస్థాయి అవార్డు రావడంపై హర్షం వేములవాడ రూరల్, జనంసాక్షి, జూలై 24 : వేములవాడ ఓకినావాస్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, సీనియర్ జర్నలిస్టు ఎంఏ మన్నాన్ కు …

గౌడ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్.

జనంసాక్షి/చిగురుమామిడి-జూలై24: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ ను ఆదివారం చిగురుమామిడి గౌడ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, సర్వాయి …

ఘనంగా మహాకాళి జాతర

వేములవాడ,జనంసాక్షి, జూలై 24: వేములవాడ ఉజ్జయిని మహాకాళి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు . ఈ సందర్భంగా మున్సిపల్ …

గంగుల ను పరామర్శించిన వినోద్ కుమార్

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరోనాతో స్వల్ప అస్వస్థతకు గురైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను శుక్రవారం మాజీ ఎంపీ ప్లానింగ్ …

వరద నష్టం పనులను పరిశీలించిన

-ఎస్ ఈ వేణుమాధవ్.. -ఎస్ ఈ వేణుమాధవ్.. మల్లాపూర్,(జనంసాక్షి)జులై:23 మల్లాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్ …

ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు జక్కని గంగ ప్రసాద్

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నాలుగోసారి జక్కని గంగ ప్రసాద్ నియమింపబడ్డట్లు మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ తెలిపారు తెలిపారు. ఈ …

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

జనం సాక్షి కదలాపూర్ కథలపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామనికి చెందిన మల్యాల జలంధర్ 55,వేలు,బోలుమల్ల గంగు 60 వేలు,కమల్ల సురేష్ 15,వేల ఐదు వందలు,సనిగరపు పెద్ద …

రైతు బీమా పథకం

జనం సాక్షి కథలాపూర్ మండల మండల రైతులు 18 నుండి 59 సంవత్సరాలు లోపు రైతులు రైతు బీమా పథకం తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో …