కరీంనగర్

పరిసరలను శూభ్రంగా ఉంచుకోవాలి.

-డి.పి .ఓహరికిషన్ మల్లాపూర్,(జనంసాక్షి)జులై:21 మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో సీజనాల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు తీసుకుంటున్నా ప్రత్యేకా పారిశుధ్య పనులను పరిశీలించినా జిల్లా పంచాయితీ రాజ్ అధికారి …

కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్

రుద్రంగి జూలై 20 (జనం సాక్షి) రుద్రంగి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆది  శ్రీనివాస్ మాట్లాడుతూ…కేంద్ర …

గ్రూప్-1 అభ్యర్థులకు ఆన్లైస్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం:

  జగిత్యాల , జూలై 20: తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ …

చిగురు గోవర్ధన్ గౌడ్ ఆర్థిక సాయం

ముస్తాబాద్ జులై 20 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బొంగోని రాజoగౌడ్ ఇల్లు వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో పాక్షికంగా దెబ్బతినగా వారికి జిల్లా …

పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలను తెరవండి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : సులభతరంగా లావాదేవీలు జరుపుకునేందుకు ఉపాధి హామీ కూలీలు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఖాతాలను …

ముస్తాబాద్ మండలంలో విద్యాసంస్థల బంద్

ముస్తాబాద్ జులై 20 జనం సాక్షి వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలల మరియు జూనియర్ కళాశాల బందు ముస్తబాద్ మండలంలోని గూడెం,కొండపుర్ …

బంద్ జయప్రదం

  * విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు * వామపక్ష విద్యార్థి సంఘాలు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో …

ఎఐటియుసి మహాసభలను జయప్రదం చేయండి.

ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ పిలుపు. హుస్నాబాద్ రూరల్ జూలై 20(జనంసాక్షి) భారతదేశంలో1920 అక్టోబర్ 31న ఆవిర్భావచిన మొట్టమొదటి కార్మిక సంఘం ఎఐటియుసి అని …

ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ పరికరాలు పంపిణి.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్: హుజూర్నగర్  ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు సహకారంతో జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం …

మంగళపల్లిలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ.

భీమదేవరపల్లి మండలం జనంసాక్షి న్యూస్  భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామంలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గట్ల నర్సింగాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త …