కరీంనగర్

గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్

 మండలం జూలై   జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మండల ప్రజలకు విఘ్నప్తి ఏమనగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ …

మహిళలకు ఉపాధి సూపించిన వెంకటేశ్వరరావు మాధవి

] జులై   జనం సాక్షి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్లేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులు మండలంలో నిరుపేదలను గుర్తించి నిత్యవసర సరుకులు బట్టలు డబ్బుల …

పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

*పారిశుధ్య,నిర్వహణ తో పాటు పాఠ్య పుస్తకాల పంపిణీ, *ఎం.ఈ.ఓ రత్నమాల, జూలై జనం సాక్షి  పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థులకు ,పుస్తకాలని …

ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ(మేట్పల్లి) నిరుపేద వృద్ధురాలుకు బియ్యం పంపిణీ

మల్లాపూర్,(జనంసాక్షి)జులై :17 మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద వృద్ధురాలు అయిన గాండ్ల అమృత నివాసం ఉంటున్న ఇంటిలోకి ఇటీవల కురిసిన అకాల వర్షానికి నీరు ఇంటిలోకి రాగ …

వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలి

-టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు మల్లాపూర్, (జనంసాక్షి)జులై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ పునరావాసం కల్పించాలని …

గౌడ సంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు

మొక్కలు నాటిన అతిథులు కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి): గణేష్ నగర్ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 9వ ఆషాడ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా …

ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

  కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : వైద్య విద్యలో ప్రవేశాలకు జరిగిన జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు సిటీ …

చలో ఢిల్లీ విజయవంతం చేయండి

  * బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఆగస్టు 7 న చలో ఢిల్లీ …

గొల్లవాడ లో భరించలేని మురికి కంపు అంటువ్యాధులు వచ్చే అవకాశం

మహాదేవపూర్ జులై17 (జనంసాక్షి) మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన గోల్లవాడలో భరించలేని మురికి కంపు ఏర్పడింది వర్షాకాలంలో ఇలాంటి అశుభ్రత వల్ల ఈ ప్రాంత ప్రజలకు అంటువ్యాధులు …

ముప్పు గ్రామాల బాధితులకు న్యాయంచేయాలని అఖిలపక్షం ధర్నా-

జూలై 16(జనంసాక్షి)మండలం లోని గంగారాంరోడ్ వద్ద అన్నారం ప్రాజె క్టువల్ల  ముంపుకు గురై నా బాధితుల ధర్నాకు పూర్తి మద్దత్తు ప్రకటించి ధర్నా  చేసిన అఖిలపక్ష నాయకులు బీజేపి.బి. ఎస్.పి.కాంగ్రెస్.పలు …