కరీంనగర్

ముంపు గ్రామాల బాధితులకు బండి సంజయ్ చేయూత

బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత *బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులను …

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జన గణ మన గీతాలాపన

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :16 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అర్చన పండుగ ఏడు గంటల పాటు జనగణమన గీతాలాపన చేశారు . స్వతంత్రం …

సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీపీ

 ముస్తాబాద్  జులై 16 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మూడు సీఎంఆర్ఎఫ్ …

మిషన్ భగీరథ తాగునీటి నాణ్యత పై అవగాహన సదస్సు ఎంపీపీ

జులై 16 జనం సాక్షి మిషన్ భగీరథ నీళ్లు  గురించి  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది మిషన్ భగీరత నీళ్లు గురించి  …

నీట్ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

        కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఎంబిబిఎస్,బిడియస్, ఆయూష్ వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్ టెస్టింగ్ …

లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై16(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని …

చిత్రలేఖనం అద్బుతమైన కళ….

ఎడవెల్లి కృష్ణారెడ్డి…. జనగామ కలెక్టరేట్ జూలై‌   (జనం సాక్షి): చిత్రలేఖనం అద్బుతమైన కళ అని, ఊహకు ప్రతిరూపం ఇచ్చే‌ కళను అదరించాల్సిన అవసరం ఉందని, సామాజిక స్పృహ …

*గోదావరి ముంపు ప్రాంతాల్లో ఎస్పి పర్యటన*

*పునరావాస కేంద్రాల్లోనీ బాధితులకు భరోసా* *పలిమెల, జులై    (జనంసాక్షి)* గోదావరి ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి …

గోదారి ప్రక్కన ఊరు సురక్షిత ప్రాంతం కావాలని పోరు …

ఫారెస్ట్ భూమి అంటు .గుడిసెలు తొలగింపు … గ్రామస్తులతో అటవీ అధికారుల వాగ్వివాదం… మహాదేవపూర్. జులై    (జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో గత వారం నుండి …

గోదారి ప్రక్కన ఊరు సురక్షిత ప్రాంతం కావాలని పోరు …

ఫారెస్ట్ భూమి అంటు .గుడిసెలు తొలగింపు … గ్రామస్తులతో అటవీ అధికారుల వాగ్వివాదం… మహాదేవపూర్. జుల    (జనంసాక్షి) మండల కేంద్రంలో గత వారం నుండి భారీగా …