ఖమ్మం

ఇరవెండిలో ఆరోగ్యంపై అవగాహన.

– వడదెబ్బ నివారణకు సూచనలు… బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామం పల్లె దవాఖానాలో గ్రామ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, …

నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్

మెదక్ మే 12 (జనం సాక్షి)మెదక్ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఆదివారం భారత …

వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు

మల్యాల మే 11 (జనం సాక్షి)తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు సోమవారం రెండవ రోజు …

చేర్యాలలో పట్టపగలు దొంగల బీభత్సం

తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ చేర్యాల (జనంసాక్షి) మే 11 : చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే …

పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక చేస్తాం – హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ అధినేత అంబటి రాయుడు

            ఉప్పల్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించిన అంబటి రాయుడు యువ క్రికెటర్లకు భారీ అవకాశం.. త్వరలో ఓపెన్ ట్రయల్స్ నిర్వహణ …

వడ్లు జల్లి పట్టే మిషన్ లో ఇరుక్కుని మహిళా మృతి

                సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి చేర్యాల (జనంసాక్షి) మే …

ఆటో ప్రయాణంలో రైతుకు భారీ షాక్.. జేబు కత్తిరించి రూ.55 వేల నగదుతో పరారైన దుండగులు

ఉప్పల్ మే 11 ( జనం సాక్షి ) :పంటను అమ్ముకుని ఇంటికి తీసుకెళ్తున్న రైతు కష్టార్జిత డబ్బును జేబుదొంగలు అపహరించిన ఘటన ఉప్పల్ పరిధిలో తీవ్ర …

గుడేబల్లూర్లో  పట్టపగలు చోరీ

కృష్ణ, మే10 (జనం సాక్షి): కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో ఆదివార పట్టపగలు చోరీ జరిగింది.కాతరి వారి ఇంట్లో అద్ధెకు ఉండె కుర్వ నరసప్ప, యాజమానులు ఇంట్లో …

దళిత యువకుని దారుణ హత్య

మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని …

కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు.కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ …