ఖమ్మం

టిఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరం

ఖమ్మం,నవంబర్‌6(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరమని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటేస్తే నోట్లో …

వక్ఫ్‌ భూములు అమ్ముకున్న దొంగ చంద్రబాబు

మండిపడ్డ డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ ఖమ్మం,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఎపిలో వక్ఫ్‌ భూములను సర్వనాశనం చేసిందే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ …

సారీ.. ఆలస్యమైంది..!

– జలగం ప్రసాదరావుపై సస్సెన్షన్‌ ఎత్తివేత – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఆంటోని సమాచారం – జలగం ప్రసాద్‌రావుకు ఫోన్‌ చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – పార్టీలోనే …

సత్తుపల్లిలో సైన్యం కవాతు

ఖమ్మం,నవంబర్‌1(జ‌నంసాక్షి): సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలలోని సమస్యాత్మక ప్రాంతాలలో సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. సమస్యాత్మక గ్రామాలలో బైండోవర్‌ కేసులు కూడా భారీగా నమోదు కావటంతో …

ఇంటింటి ప్రచారంలో నేతల పలకరింపులు

కెసిఆర్‌ అభివృద్ది చూసి ఓటేయాలని పిలుపు టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదంటూ ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌1(జ‌నంసాక్షి): పింఛన్లు వస్తున్నాయా.. రైతు బంధు అందిందా.. అంటూ ప్రతి ఒక్కరినీ …

యాసంగి విత్తనాలకు కసరత్తు

సన్నద్దం అవుతున్న వ్యవసాయ శాఖ ఖమ్మం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): త్వరలో యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఆదిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన మేర వరి …

బెల్ట్‌ షాపు నిర్వాహకుల అరెస్ట్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టేట్ర్‌ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ …

నిబంధనల మేరకు నడుచుకోవాలి: కలెక్టర్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహీంచడానికి రాజకీయ పార్టీలు మిడియా మిత్రులు సహకరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ని …

వైరా సీటును సిపిఐకి ఇవ్వొద్దు

కాంగ్రెస్‌ నేతల బెదిరింపులు ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ బలంగా ఉన్న వైరా సీటును సీపీఐకి కేటాయిస్తే తాము మద్దతివ్వమని వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సూరంపల్లి రామారావు …

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా

  మాది అభివృద్ది జెండా: పాయం భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మహాకూటమి కట్టిందని, కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం …