ఖమ్మం

రైతు లకు ఆత్మహత్యలే శరణ్యమా

 రెవెన్యూశాఖ తీరు మారదా?  ఖమ్మం రూరల్అక్టోబర్ 23 జనంసాక్షి:రైతుల పరిస్థితి పెనం మీదనుండి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది పాత పట్టాదారు పాసుపుస్తకం ఈ పహాని రావటంలేదు కొత్త …

ప్రజలు మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలంటున్నారు

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభిమానంతో స్వాగతిస్తున్నారు అధినేతతో భేటీలో అన్నీ వివరిస్తాం: మంత్రి తుమ్మల ఖమ్మం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం …

ఏ పార్టీకైనా మేనిఫెస్టోనే మార్గదర్శి

ఆచరించి అమలు చేసే పార్టీ మాత్రం టిఆర్‌ఎస్‌: పువ్వాడ ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తీసుకవచ్చిన మంచి పథకాలకు రాష్ట్ర ప్రజలకు భరోసా ఏర్పడిందని, తాజాగా …

ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్‌లో కొత్త కాపులు

పొత్తులు తేలితేనే మిగతా సీట్లు ఖరారు ఖమ్మం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడటం.. భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావిత పార్టీలుగా …

భద్రాద్రిలో టిఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసింది. రామాలయ సవిూపంలోని బ్రాహ్మాణ వీధులలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావ్‌ ఇంటింటికి తిరిగి ఎన్నికల …

తుమ్మల వ్యూహం ముందు.. కూటమి నేతలు నిలిచేనా

టిఆర్‌ఎస్‌ను నిలవరించేలా భట్టి ప్రచారం చేసేనా? ఖమ్మం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): మహాకూటమితో కమ్మం జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే ఇక్కడ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి …

టిడిపిలో చేరిన టిఆర్‌ఎస్‌ నాయకులు

తెలంగాణను కాపాడుకోవాలన్న సండ్ర సత్తుపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య  అన్నారు. ఆయన …

తాటి ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష అని ట్రైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి …

రైతులను ఆదుకున్న ఘనత మాదే: జలగం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి):  రైతులకు కావాల్సిన ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి, సాగునీటి ఢోకా లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, …

అంతర్జాల పరిజ్ఞానంతో చేపలు అధిక ఉత్పత్తి పొందవచ్చు.

కూసుమంచి అక్టొబర్ 10(జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం 23రోజుకు చేరీనది.పరిశోదనకేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో …