ఖమ్మం

ఇంటింటి ప్రచారంలో నేతల పలకరింపులు

కెసిఆర్‌ అభివృద్ది చూసి ఓటేయాలని పిలుపు టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదంటూ ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌1(జ‌నంసాక్షి): పింఛన్లు వస్తున్నాయా.. రైతు బంధు అందిందా.. అంటూ ప్రతి ఒక్కరినీ …

యాసంగి విత్తనాలకు కసరత్తు

సన్నద్దం అవుతున్న వ్యవసాయ శాఖ ఖమ్మం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): త్వరలో యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఆదిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన మేర వరి …

బెల్ట్‌ షాపు నిర్వాహకుల అరెస్ట్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన 9 మందిని కల్లూరు మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్టేట్ర్‌ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. ఈ …

నిబంధనల మేరకు నడుచుకోవాలి: కలెక్టర్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహీంచడానికి రాజకీయ పార్టీలు మిడియా మిత్రులు సహకరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ని …

వైరా సీటును సిపిఐకి ఇవ్వొద్దు

కాంగ్రెస్‌ నేతల బెదిరింపులు ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ బలంగా ఉన్న వైరా సీటును సీపీఐకి కేటాయిస్తే తాము మద్దతివ్వమని వైరా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సూరంపల్లి రామారావు …

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా

  మాది అభివృద్ది జెండా: పాయం భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మహాకూటమి కట్టిందని, కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం …

కొత్త పంచాయితీలతో ఆశావహుల రంగప్రవేశం

  చురుకుగా ఎన్నికల ప్రచారంలో నేతలు భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఏర్పాటు కారణంగా వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో …

ఖమ్మంలో భారీ పేలుడు: ముగ్గురికి తీవ్ర గాయాలు

ఖమ్మం,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.ఈ ఘటనలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. …

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారు

నియంత పాలనను అంతమొందించాలి: భట్టి ఖమ్మం,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ దొరల గడీల్లో నలిగిపోతుందని టీపీసీసీ ప్రచార కమిటీ …

పత్తి కొనుగోళ్లకు రంగం సిద్దం

గిట్టుబాటు ధరలపైనే రైతుల్లో ఆందోళన ఖమ్మం,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు …