ఖమ్మం

ప్రజల ఆకాంక్షల మేరకే బిఎల్‌ఎఫ్‌ ఏర్పాటు

ఖమ్మం,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన …

నామినేషన్ల పక్రియ ప్రారంభం

ఖమ్మంనవంబర్‌12(జ‌నంసాక్షి): ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఖమ్మం నియోజక వర్గ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఖమ్మం అర్బన్‌ తహసీల్దారు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇప్పటి …

మహాకూటమిని మట్టి కరిపిస్తాం

నామినేషన్ల ప్రక్రియతో జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గని కూటమి అభ్యర్థుల ప్రచారం ఖమ్మం,నవంబర్‌12(జ‌నంసాక్షి): నోటిఫికేషన్‌ విడుదలతో ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోరు పెంచారు. నామినేషన్ల …

డైవర్‌ అజాగ్రత్త మూల్యం.. ఒక నిండు ప్రాణం

– హర్వేష్టర్‌ క్రింద పడి హర్షవర్ధన్‌ బాలుడి మృతి – శోకసంద్రంలో కుటుంభం వీర్నపల్లి నవంబర్‌ 11 (జనంసాక్షి): హర్వెష్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల …

కారేపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

భక్తి శ్రద్దలతో నాగులచవితి కారేపల్లి: నాగులచవితిని ఆదివారం మండలంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే భక్తులు పుట్టల వద్దకు చేరుకోని పుట్టకు నీళ్లు పోసి, …

ధర్మాగ్రహ సభలో మండల యూటిఎఫ్‌ నాయకులు

ధర్మాగ్రహసభకు తరలివెళ్లిన యూటిఎఫ్‌ కారేపల్లి: సీపీఎస్‌ విధానం రద్దు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ధర్మాగ్రహ సభకు …

మాణికర్యారంలో మాట్లాడుతున్న మెరుగు సత్యనారాయణ

మండలంలో సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం ప్రలోభాలకు గురికావద్దు పేదలకు అండ సీపీఐ(ఎం) – మెరుగు సత్యనారాయణ కారేపల్లి : కారేపల్లి మండలంలో సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ అభ్యర్ధి …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసన సెగలు

కొత్తగూడెం, మానుకోటల్లో ప్రజల నిలదీత ఖమ్మం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రచారంలో తెరాస అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోటల్‌ నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ …

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు..  ఇచ్చితీరుతాం

– కేంద్రంలో బీజేపీ రాజకీయ కుట్రతో అడ్డుకుంది – ముస్లింల అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌ది – కాంగ్రెస్‌, తెదేపా కుట్రలను తిప్పికొట్టండి – …

అభివృద్ది ఆగిపోకూడదంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

కెసిఆర్‌ సిఎం అయితేనే సంక్షేమం ముందుకు ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న జలగం భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌6(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని కొత్తగూడెం …