ఖమ్మం

ఖమ్మంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

16 నుంచి రోడ్‌షోలతో హల్‌చల్‌కు కాంగ్రెస్‌ సన్నాహాలు ఖరారు కానున్న ప్రచార కార్యక్రమాలు ఖమ్మం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 16 నుంచి ప్రచారానికి …

సంక్షేమం సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి: పాయం

భద్రాచలం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. వాటిలో మిషన్‌ కాకతీయ, రైతుబంధు, …

టిప్పర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జూలూరుపాడు మండలం వినోభనగర్‌ గ్రామ సవిూపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో …

బయ్యారం ఉక్కుసాధనలో టిఆర్‌ఎస్‌ విఫలం

అందుకే పార్టీకి రాజీనామా: ఊకె అబ్బయ్య కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాస్ట ప్ర భుత్వాలు విఫలం అయ్యాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె …

మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా …

మరోమారు గెలిపించి అభివృద్దికి చేయూతనివ్వండి: కోం కనకయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇల్లెందు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోం కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ …

అభివృద్దిలో జిల్లాను మరింత ముందుంచలా

అందుకు టిఆర్‌ఎస్‌ గెలుపు అత్యావశ్యకం గులాబీ నేతల గెలుపుతోనే ఉమ్మడి జిల్లాకు మహర్దశ ప్రచారంలో ఎంపి పొంగులేటి సూచన ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అభివృద్ధి పథంలో జిల్లా మరింత ముందుకు …

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం

8న సభ ఏర్పాట్లలో టిఆర్‌ఎస్‌ నాయకులు విపక్షాల నుంచి ప్రచారంలో ఉన్న భట్టి,సండ్ర మొత్తంగా ఉమ్మడి జిల్లాలో హీటెక్కిన ప్రచారం ఖమ్మం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో ఎన్నికల హీట్‌ …

వైరా అభ్యర్థి మదన్‌లాల్‌కు ప్రజల బాసట

ఖమ్మం,సెప్టెంబర్‌28(ఆర్‌ఎన్‌ఎ): ఏనుకూరు మండలంలో వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్‌ లాల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రాయి మాదారం, ఎర్ర బోడు గ్రామాల్లోని గిరిజన ప్రజలు మదన్‌ లాల్‌ …

సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత కెసిఆర్‌ది

ఎన్ని కూటమిలు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: ఎంపి ఖమ్మం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): సింగరేణి కార్మికులకు వరాలు కురిపించడంతో పాటు  లాభాల్లో అత్యధిక వాటాను ప్రకటించి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని  …