ఖమ్మం

కారేపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

భక్తి శ్రద్దలతో నాగులచవితి కారేపల్లి: నాగులచవితిని ఆదివారం మండలంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే భక్తులు పుట్టల వద్దకు చేరుకోని పుట్టకు నీళ్లు పోసి, …

ధర్మాగ్రహ సభలో మండల యూటిఎఫ్‌ నాయకులు

ధర్మాగ్రహసభకు తరలివెళ్లిన యూటిఎఫ్‌ కారేపల్లి: సీపీఎస్‌ విధానం రద్దు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ధర్మాగ్రహ సభకు …

మాణికర్యారంలో మాట్లాడుతున్న మెరుగు సత్యనారాయణ

మండలంలో సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం ప్రలోభాలకు గురికావద్దు పేదలకు అండ సీపీఐ(ఎం) – మెరుగు సత్యనారాయణ కారేపల్లి : కారేపల్లి మండలంలో సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ అభ్యర్ధి …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నిరసన సెగలు

కొత్తగూడెం, మానుకోటల్లో ప్రజల నిలదీత ఖమ్మం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రచారంలో తెరాస అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోటల్‌ నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌ …

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు..  ఇచ్చితీరుతాం

– కేంద్రంలో బీజేపీ రాజకీయ కుట్రతో అడ్డుకుంది – ముస్లింల అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌ది – కాంగ్రెస్‌, తెదేపా కుట్రలను తిప్పికొట్టండి – …

అభివృద్ది ఆగిపోకూడదంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

కెసిఆర్‌ సిఎం అయితేనే సంక్షేమం ముందుకు ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న జలగం భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌6(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని కొత్తగూడెం …

టిఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరం

ఖమ్మం,నవంబర్‌6(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరమని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటేస్తే నోట్లో …

వక్ఫ్‌ భూములు అమ్ముకున్న దొంగ చంద్రబాబు

మండిపడ్డ డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ ఖమ్మం,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఎపిలో వక్ఫ్‌ భూములను సర్వనాశనం చేసిందే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ …

సారీ.. ఆలస్యమైంది..!

– జలగం ప్రసాదరావుపై సస్సెన్షన్‌ ఎత్తివేత – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఆంటోని సమాచారం – జలగం ప్రసాద్‌రావుకు ఫోన్‌ చేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – పార్టీలోనే …

సత్తుపల్లిలో సైన్యం కవాతు

ఖమ్మం,నవంబర్‌1(జ‌నంసాక్షి): సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలలోని సమస్యాత్మక ప్రాంతాలలో సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. సమస్యాత్మక గ్రామాలలో బైండోవర్‌ కేసులు కూడా భారీగా నమోదు కావటంతో …