ఖమ్మం
స్కూల్ పై తేనేటీగల దాడి..
ఖమ్మం : వాముకుంట ప్రైమరీ స్కూల్ లో తేనేటీగలు దాడి చేశాయి. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని పాల్వంచ ఆసుపత్రికి తరలించారు.
భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..
భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.
తాజావార్తలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- మరిన్ని వార్తలు