ఖమ్మం

ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం

ఖమ్మం: మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వ్యాఖ్యల పై ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే …

పురుగు మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఖమ్మం, మే 12: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు జిల్లాలోని కల్లూరు మండలం ముచ్చవరం వీఆర్వో. ఓ రైతుకు చెందిన పాస్‌బుక్‌ …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. …

నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ఖమ్మం: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు

ఏడేళ్ల చిన్నారిని చిత్ర హింసలు పెట్టిన పెద్దమ్మ..

ఖమ్మం : ఇల్లందులో ఏడేళ్ల చిన్నారిని పెద్దమ్మ చిత్ర హింసలు పెట్టింది. ఒంటిపై వాతలు పెట్టింది. సమచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని రక్షించారు. పెద్దమ్మను అదుపులోకి …

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్ ఉద్యోగి..

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిచింది. మూడు వేలు లంచం తీసుకుంటూ ఉద్యోగి గణపతి ఏసీబీకి చిక్కాడు.

మిషన్ కాకతీయ పనుల్లో బాల కార్మికుడు మృతి.

ఖమ్మం : మణుగూరులోని రామానుజవరంలో బాలకార్మికుడు పోతిరెడ్డి పాలెం నివాసి సందీప్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మిషన్ కాకతీయ పనుల కోసం సందీప్ ను …

ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలు..

ఖమ్మం : ప్రేమించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా …

తాజావార్తలు