ఖమ్మం

పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరి మృతి

ఖమ్మం : కొత్తగూడెంలో పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బొగ్గు ఉత్పత్తి పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగరేణి …

ఘనంగా కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలు

భద్రాచలం : ఖమ్మంలోని భద్రాచలం క్షేత్రంలో కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఆలయ సన్నిధి నుంచి వూరేగింపుగా నగర సంకీర్తన …

కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌లో లీకేజీ కారణంగా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు …

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురు మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని …

ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 …

8నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలోని ఈ నెల 8వ తేదీనుంచి 10వరకు రాష్ట్ర స్థాయి టెన్నీస్‌ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కన్వీనర్‌ …

వివేకానంద శోభాయాత్ర

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఖమ్మంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వివేకానంద ఉత్సవ కమిటీ …

బిఆర్‌జిఎఫ్‌ పనులు మంజూరు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): బ్యాక్‌వర్డ్‌ రిజియన్‌ గ్రాంట్‌ ఫండ్‌ (బిఆర్‌జిఎఫ్‌) కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని  23 పనులకు రూ. …

దుమ్ముగూడెంకు 21.66కోట్లు మంజూరు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లాలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న దుమ్ముగూడెంప్రాజెక్టుకు (రాజీవ్‌ సాగర్‌, ఇందిరాసాగర్‌, నాగార్జున్‌ సాగర్‌ టైల్‌ పాండ్‌) కు ప్రభుత్వం తాజాగా …

పాస్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ హంతకురాలు కూతురే!

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలో హత్యకు గురైన చర్చి ఫాదర్‌ ప్రేమ్‌దాస్‌ హత్యకేసు మిస్టరీ వీడింది. ఎస్టీ కార్యాలయం రోడ్డులో నివాసం ఉంటున్న హత్యకు …