ఖమ్మం

రైతులకు 397 కోట్ల పంట రుణాలు

ఖమ్మం, జనవరి 28 (ఎపిఇఎంఎస్‌): గడిచిన ఖరీఫ్‌లో అన్నదాత రైతన్నకు సహకార బ్యాంకు ద్వారా 397 కోట్ల పంట రుణాలు అందించినట్టు సహకార బ్యాంకు జిల్లా సిఇఓ …

ఆర్‌విఎం ప్రణాళికలపై రాష్ట్ర పరిశీలకుడు సూచనలు

ఖమ్మం, జనవరి 28 (): రాజీవ్‌ విద్యామిషన్‌ ఆధ్వర్యంలో 2013-14 విద్యాసంవత్సరానికి అవసరమైన వార్షిక ప్రణాళికను రాష్ట్ర పరిశీలకుడు సుబ్బారావు పరిశీలించినట్టు జిల్లా రాజీవ్‌ విద్యామిషన్‌ పథకం …

నాటి తెలంగాణ నేడు ఇవ్వాల్సిందే

ఖమ్మం, జనవరి 19 : 1956లో ఆనాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు ఇవ్వాల్సిందేనని టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు రంగరాజు డిమాండ్‌ చేశారు. కేంద్రం తెలంగాణ …

సర్‌చార్జీలు ఎత్తివేయాలని 22న ఆందోళన

ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని విద్యుత్‌ సర్‌చార్జీలు ఎత్తివేయాలని, పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రదర్శన, …

ఆర్టీఓకు రెండు జనరేేటర్ల కేటాయింపు

ఖమ్మం, జనవరి 19 : జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలకు అత్యధునికమైన రెండు జనరేేటర్లు కేటాయించారు. ప్రస్తుతం ఖమ్మంలోని కార్యాలయాల్లో గల జనరేేటర్‌ తరచుగా మరమ్మతులకు గురవుతోంది. …

ఎంపిడివోలకు వాహన సౌకర్యం

ఖమ్మం, జనవరి 19 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎంపిడివోలకు వాహన సౌకర్యం కల్పిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ …

ఖమ్మంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని శీలం సిద్ధారెడ్డి కళాశాలలో డిగ్రీ 1074-77 విద్యా సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు …

20న మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం

ఖమ్మం, జనవరి 19 : ఈ నెల 20వ తేదీన ఉదయం పది గంటలకు ఖమ్మంలోని టిఐసియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం …

ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి

ఖమ్మం, జనవరి 19 (): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు …

మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం  కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. …