ఖమ్మం

*ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు*

మునగాల, అక్టోబర్ 02(జనంసాక్షి): స్థానిక మునగాల మండలంలోని గాంధీ పార్క్ లో బాపూజీ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్ముని సేవలు …

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి

గుడిహత్నూర్: అక్టోబర్ 2 జనం సాక్షి) మండలంలోని తోషం గ్రామంలో మహాత్మా గాంధీ యూత్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా …

టిఆర్ఎస్ మండల కన్వీనర్ గా ఎన్నికైన కంది కృష్ణారెడ్డిని సన్మానించిన డప్పు కళాకారుల బృందం

  జనం సాక్షి, చెన్నరావు పేట టిఆర్ఎస్ మండల కన్వీనర్ గా ఎన్నికైన కంది కృష్ణారెడ్డిని సన్మానించిన డప్పు కళాకారుల బృందం.ఈ కార్యక్రమంలో కళాకారుల బృందం గౌరవ …

గుమ్మడపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

         కొండమల్లేపల్లి   అక్టోబర్ 2 కొండమల్లేపల్లి  మహాత్మ గాంధీ జన్మదిన సందర్భంగా గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడకలు …

ప్రపంచానికి అహింసా,శాంతిని నేర్పించిన భారత జాతిపిత మహాత్మా గాందీ జయంతి వేడుకలు.

కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:- సత్యాగ్రహం, అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారి పాలన నుండి అఖండ భారతావనికి స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందించిన భారత దేశ జాతిపిత …

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంపీడీవో

గ్రామాల్లో పారిశుధ్యంలోపిస్తే కఠిన చర్యలు బోనకల్ , అక్టోబర్01 ,(జనంసాక్షి ): శుక్రవారం జనంసాక్షి ప్రచురించిన” పడకేసిన పారిశుధ్యం ! ముదురుతున్న విష జ్వరాలు” కథనానికి స్పందనగా …

కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో …

అంబరన్నటిన సంబరాలు – ఘనంగా పూల పండగ

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి పట్టణ కేంద్రంలో ఎనిమిదో వార్డులో కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన …

ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు. మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు.

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోజ్ జోషి, స్టేట్ పర్ మినిస్టర్ …

మత్స్యకారులకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది..

సర్పంచ్ కొమ్ము రాజయ్య. ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్యకారులకు అండగా చెరువులల్లో చేప పిల్లలను వదిలి, ఆ చేపలను …