ఖమ్మం

పేద లను కొట్టి పెద్దలకు పంచుతున్న కేసీఆర్ సర్కార్

బి ఆర్ ఎస్ కు 870  కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  నర్సాపూర్. అక్టోబర్, 7,    ( జనం …

మసీదును ప్రారంబించిన హోంమంత్రి మహమూద్ అలీ.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్7 మౌలాలి డివిజన్ భరత్ నగర్ కాలనీలో మసీద్- ఈ -ఖుబా,మదర్సా కేంద్రాన్ని శుక్రవారం రాష్ఠ్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి …

అలరించిన భక్తి సంగీత విభావరి

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 7   వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో …

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి

పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటిన డి.ఎస్.పి సదయ్య కొత్తగూడ అక్టోబర్ 7జనం సాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రోజున …

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీలో మండలానికి ప్రాతినిధ్యం

ఫోటో రైట్ అప్ : రాజ్ కుమార్, ఆది రెడ్డి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కమిటీలో మండలానికి ప్రాతినిధ్యం భీమదేవరపల్లి అక్టోబర్ 07( సూర్య మేజర్ న్యూస్) …

విజయ దశమితో ఇంద్రవెల్లి అమరుల త్యాగం సిధించాలి.

జనం సాక్షి ఉట్నూర్. విజయ దసమిని పురస్కరించుకుని ఇంద్రవెల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల వాసులకు,పెద్దలకు విజయ దశమి శుభకాంక్షలు తెలిపిన  టీపీసీసీ సభ్యులు,ఆదిలాబాద్ జిల్లా …

అనాధ చిన్నారులకు అండగా నిలిచిన జిల్లా రజక సంఘం

తండ్రి కరోన తో పది రోజుల క్రితం తల్లి హార్ట్ ఎటాక్ తో మృతి చెందగా వారి కొడుకు కూతురు అయిన చిన్నారులు అనాధాలు కావడం తో …

కొల్లూరు లో ఘనంగా గాంధీ జయంతి

ఝరాసంగం (జనం సాక్షి) మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు …

అడెల్లి అమ్మవారికి…చేనేత పట్టు చీరెను సమర్పించిన పద్మశాలీలు

  సారంగాపూర్ సెప్టెంబర్ 2 , జనం సాక్షి.., మండలం లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారికి ఆదివారం గంగనీళ్ల జాతర సందర్భంగా …

పోచమ్మ తల్లీ

అమ్మవారి ఆభరణాలకు మొక్కుతున్న భక్తులు • తరలివచ్చిన భక్తజనం • ప్రారంభమైన గంగనీళ్ల జాతర • గోదావరి నదికి చేరిన అమ్మవారి నగలు సారంగపూర్(నిర్మల్) , సెప్టెంబర్ …