ఖమ్మం

తెలంగాణ ప్రభుత్వం వృద్దుల సంక్షేమ పథకాలు భేష్

పాల్గొన్న జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,అడిషనల్ కలెక్టర్లు అరుణ శ్రీ,లత జగిత్యాల (జనంసాక్షి ) అక్టోబర్ 01 ఈ సందర్బంగా చైర్మన్ గారు …

జీవో అమలు చేసేదాకా తగ్గేదేలే

_గాంధారి జనంసాక్షి అక్టోబర్ 01 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 69వ రోజు …

ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.

  నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. జనం సాక్షి,నర్సంపేట ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. ప్రతి ఏటా జరుగునున్న ఈ “కళ్యాణ బతుకమ్మ” …

వీఆర్ఏలకు ఆర్థిక సాయం చేసిన స్థానిక తహసీల్దార్ జి రమేష్ బాబు

పెద్దవంగర అక్టోబర్ 01(జనం సాక్షి ) మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో వీఆర్ఏలు కు గత రెండు నెలల నుండి నిరవధిక సమ్మె లో …

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఏఐటీయూసీ

గరిడేపల్లి, అక్టోబర్ 1(జనం సాక్షి):  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించడంలో ఏఐటీయూసీ ముందున్నదని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి …

ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి తెలంగాణ ఆడబిడ్డల కు అండగా నిలిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్ పేర్కొన్నారు …

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సెప్టెంబర్ 30 (జనంసాక్షి) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ఉదయం 10 …

చెత్త శుద్ధి పై చిత్తశుద్ధి లేని పరిపాలన…చెత్తతో పాటు సగం కాలిన శునకం..

మంగపేట, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి,గ్రామాల పరిశుభ్రత కొరకు అనుక్షణం పరితపిస్తు ప్రతి నెల గ్రామపంచాయతీలకి లక్షల రూపాయల నిధులు జమ …

బీసీ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం.

పినపాక నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో బీసీ భవన నిర్మాణానికై రూ.50 లక్షల నిధుల కేటాయింపుపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ …

లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

    జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 30 జైనథ్ మండల కేంద్రంలో పీ ప్పర్ వాడ గ్రామపంచాయతీలో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లబ్ధిదారుల …