ఖమ్మం

విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా

ఈనెల 11న  అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో….  ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మిర్యాలగూడ,జనం సాక్షి   విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో …

ఆసరా ఐడి కార్డుల పంపిణీ

డోర్నకల్ అక్టోబర్ 8 జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నూతన పింఛన్‌ మంజూరు పత్రాలు,డిజిటల్‌ కార్డులను శనివారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి …

సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

.నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 8 .నందిపేట్ సర్పంచ్ సాంబార్ తిరుపతి గారి నాన్నగారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది .వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్మూర్ బిజెపి …

అమ్మవారికి ఒడిబియ్యం న్సమర్పించిన పద్మశాలి ఆడబిడ్డలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 08. సిరిసిల్ల పట్టణం లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. …

ఘనంగా దసరా మిలాప్

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి) లింగాయత్ సమాజ్ జహీరాబాద్  వారి అధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని శ్రీ బస్వేశ్వర్ ఫంక్షన్ హాల్  లో ఏర్పాటు చేసిన దసరా మిలాప్ …

మునుగోడు ఉప పోరులో బీసీలను విస్మరించిన మూడు ప్రధాన పార్టీలు :

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ అక్టోబర్ 7. జనం సాక్షి : మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా 60 శాతం ఉన్న బీసీలను …

పేద లను కొట్టి పెద్దలకు పంచుతున్న కేసీఆర్ సర్కార్

బి ఆర్ ఎస్ కు 870  కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  నర్సాపూర్. అక్టోబర్, 7,    ( జనం …

మసీదును ప్రారంబించిన హోంమంత్రి మహమూద్ అలీ.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్7 మౌలాలి డివిజన్ భరత్ నగర్ కాలనీలో మసీద్- ఈ -ఖుబా,మదర్సా కేంద్రాన్ని శుక్రవారం రాష్ఠ్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి …

అలరించిన భక్తి సంగీత విభావరి

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 7   వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో …

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి

పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటిన డి.ఎస్.పి సదయ్య కొత్తగూడ అక్టోబర్ 7జనం సాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రోజున …

తాజావార్తలు