ఖమ్మం

వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో

ప్రముఖ ఫార్మసిస్ట్ లకు ఘనసన్మానం. భువనగిరి, జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గల వాత్సల్య  ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా ప్రముఖ …

వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో

ప్రముఖ ఫార్మసిస్ట్ లకు ఘనసన్మానం. భువనగిరి, జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గల వాత్సల్య ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ సందర్భంగా ప్రముఖ …

యువ జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతం అయిన డెడ్రా ప్రాథమిక పాఠశాలలో  యువజన ఫౌండేషన్ యొక్క …

అక్రమ రవాణా కు అడ్డాగా మారిన… బోరాజ్ చెక్ పోస్ట్.

మామూళ్ళ మత్తులో అధికారులు..? * మూడు పవ్వులు… ఆరు కాయలుగా సాగుతున్న వ్యాపారం. * రేషన్ మాఫియాకు అధికారుల పూర్తి అండ దండాలు..? ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి …

శ్రీ అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

జనగామ,సెప్టెంబర్25(జనంసాక్షి): జనగామ జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ దగ్గరలో గల శ్రీ అరబిందో ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థినులతో ఈ. ప్రభాకర్ రెడ్డి మరియు వాసుదేవ రెడ్డి  …

బతుకమ్మ పండుగ కనుక మరియు పెన్షన్లు కార్డులు పంపిణీ

బషీరాబాద్ సెప్టెంబర్ 24,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ పండుగ కానుకగా మొదటగా …

ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. వంచా వెంకట్ రెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచా వెంకట్ రెడ్డి తెలిపారు. పూలను …

అంబరాన్ని అట్టిన బతకమ్మ పండుగ సంబరాలు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి సెప్టెంబర్24. తుర్కపల్లి పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్లో సంబరాల దృశ్యం తుర్కపల్లి మండల కేంద్రంలోని పడాల ముత్యాలు మెమోరియల్ హై స్కూల్ …

బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన తహసిల్దార్ చందా నరేష్ కొత్తగూడ సెప్టెంబర్ 24జనంసాక్షి:మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక …

సీఎం కేసీఆర్ తోనే రాష్టం అభివృద్ధి సాధ్యం

మంత్రి హరీష్ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రం అబివృద్ది కేవలం సీఎం కేసీఆర్ తోనే సాద్ద్యం అని బీజేపీ ప్రభుత్వం వస్తే …