ఖమ్మం

సిపిఐ జాతీయ మహాసభలకు పిలుపు.

జనం సాక్షి 27 సెప్టెంబర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో వచ్చే నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐజాతీయ మహాసభలకు వేలాదిగా …

ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 27 దేశం గర్వించదగ్గ గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శంకర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొండ …

*వాలీబాల్ విజేతగా దమ్మూర్ జట్టు*

ఎస్పీ చేతులమీదుగా జ్ఞాపిక ప్రధానం* *పలిమెల, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మరియు పలిమెల మండలాల వాలీబాల్ పోటీలు ఉత్కంఠగా జరుగగా దమ్మూరు జట్టు …

కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటం మరువలేనిది.. కమిషనర్ రవీంద్ర రెడ్డి

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్ 27; నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ …

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎంపీపీ బన్సోడ రాణిభాయ్ రామారావు మహదేవపూర్ సెప్టెంబర్ 27 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు బన్సోడ రాణి …

బలవర్ధకమైన ఆహారం ఆరోగ్యానికి మంచిది

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 27:: గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని  గౌతొజిగూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు మనోహర్ మండలం గౌతూ జి …

నార్మాక్స్ డైరెక్టర్ గా మందడి ప్రభాకర్ రెడ్డి*

రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి) నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికలలో నార్మాక్స్ డైరెక్టర్ గా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామానికి …

“ఆధారం” కోసం జిల్లాలను దాటివచ్చి

  మంత్రి కేటీఆర్ కలిసేందుకు ఎదురు చూపు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 27. (జనంసాక్షి). మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కనిపించి తమ వైపు చూస్తే …

విద్యుత్ షాక్ తో యువకుల మృతి

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 27 , (జనంసాక్షి )విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకున్నది.వివరాల్లోకి వెళితే …

ఘనంగా ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 27( జనం సాక్షి ) ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం, కార్యక్రమానికి ముఖ్య …

తాజావార్తలు