ఖమ్మం

రూసో కళాశాలతో పాటు ఆదర్శ పాఠశాల ఆనంద్ విద్యానికేతన్ మండలంలో వివిధ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి

బోయిన్ పల్లి సెప్టెంబర్ 24 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రూసో కళాశాలలో బీఈడీ ఎంబీఏ విద్యార్థులు, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ,ఆనంద్ …

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ….

బాన్సువాడ సెప్టెంబర్ 23 (జనంసాక్షి) బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శ్రీ దేవి శరన్నవరాత్రి …

*ప్రజాగోస బిజెపి భరోసా బైక్ ర్యాలీ*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 23 : జనం సాక్షి ప్రజగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ మెట్ పల్లి పట్టణంలో జెండా ఉపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి …

గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…

 కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 23(జనం సాక్షి):జిల్లాలో నిర్వహించబోయే గ్రూప్ -1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా …

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

61వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా …

పేద విద్యార్థులకు అండగా మేమున్నాము.

బూచన్ పల్లి గ్రామ సర్పంచ్ జయ దయాకర్. మర్పల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి) విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించడంలో ముందుంటామని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత …

సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్రం విషయాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు.

జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ రాజన్న సిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 23. (జనం సాక్షి). సైన్స్ ల్యాబ్ ద్వారా విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులు సులభంగా అర్థం …

*సిరిసిల్ల ప్రగతి లో మరో ముందడుగు అర్బన్ పార్క్.

చివరిదశకు చేరుకున్న పనులు ఆహ్లాదకేంద్రంగా రిజర్వుడ్ అటవీ ప్రాంతం* – దీపావళి నాటికీ అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్ – యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి : …

61వ రోజుకు చేరిన విఆర్ఎ ల శాంతియుత సమ్మె…

పినపాక, సెప్టెంబర్ 23(జనంసాక్షి):- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీఆర్ఏలు తమ యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెవిరమించేది లేదని 61వ రోజు శాంతియుత …

*పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22):* పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఏదుట్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది ఎస్సై …