ఖమ్మం

*మంబాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ*

పెద్దేముల్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం మహిళలకు ఎఫ్ఏసిఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ …

దొడ్డి కొమురయ్య విగ్రహానికి విరాళం అందించిన.. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి 10111. రూపాయలు విరాళంగా అందించినట్లు బిజెపి జనగామ …

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్27 మండల కేంద్రమైన అల్లాదుర్గం లోని మార్కండేయ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగానిర్వహించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కాళ్ళ రాములు …

15 రోజులపాటు బిజెపి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17. శ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయులు గారి జన్మదినం సెప్టెంబర్ 25. మహాత్మా గాంధీ …

వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీమెగా వైద్య శిబిరం

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) ఈనెల 29న జనగామ జిల్లాలోని ఓబుల్ కేశపూర్ గ్రామంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరం …

ఏజెన్సీ ప్రాంతానికి ఏడు బిఎస్ఎన్ఎల్ టవర్స్

కొత్తగూడ సెప్టెంబర్ 27జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ చందా నరేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రజలు టెలికాం సిగ్నల్ సమస్యలతో బాధపడుతూ ఉండడాన్ని గమనించి ఏజెన్సీ ప్రాంత …

సీఎం కేసీఆర్ పర్యటనకై యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

హనుమకొండ బ్యూరో చీఫ్ 27 సెప్టెంబర్ జనంసాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ హనుమకొండ జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ …

జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా (ఐ జె యు )రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

-రాష్ట్రస్థాయిలో పలు జర్నలిస్టుల హర్షం వ్యక్తం.. –జర్నలిస్టుల నోటిలో నాలిక నల్లాల బుచ్చిరెడ్డి… –జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకు ‘ కేరాఫ్ బుచ్చిరెడ్డి అన్న….   హనుమకొండ బ్యూరో …

సోమన్నగారి రవీందర్ రెడ్డికి సన్మానం…

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా నియమితులైన సోమన్నగారి రవీందర్ రెడ్డిని కలిసిన సోమక్కపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు మంగళవారం నాడు నర్సాపూర్ …

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నేతలు

  దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మండల కేంద్రం …

తాజావార్తలు