ఖమ్మం

బలమైన ఉద్యమాలతోనే జిల్లా ఏర్పాటు సాధ్యం:-

మిర్యాలగూడ. జనం సాక్షి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేసి బలమైన ఉద్యమాలు చేపట్టడం ద్వారానే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధ్యమని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ …

మండల కేంద్రంలో 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం …

మంగళ వారి పేట ఓబిసి సెల్ అధ్యక్షుడిగారాగం మల్లేష్

ఖానాపురం సెప్టెంబర్ 1జనం సాక్షి  మండలంలోని మంగళ వారి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రామ కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు మండల ఓ బి …

నేడు కోటగిరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక.

కోటగిరి ఆగస్టు 30 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రానికి సెప్టెంబర్ 2 న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ విచ్చేస్తున్నారని మండల పార్టీ బీజేపీ శాఖ …

సిపిఎస్ పెన్షన్ విధానానికి నిరసన ప్రకటించిన ఉపాధ్యాయులు

కుసుమంచి సెప్టెంబర్ 1. ( జనం సాక్షి  )  : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా …

మున్నూరు కాపు పరపతి సంఘం అధ్యక్షునిగా మాసాడి శ్రీను

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / గురువారం రోజున మండల కేంద్రంలో మున్నురుకాపు మండల అధ్యక్షుడు కమటం శ్రీనివాస్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసముద్రం విలేజ్ …

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరికలు

నాంపల్లి సెప్టెంబర్ 1 ( జనం సాక్షి ) మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సమక్షంలో బిజెపి పార్టీలో కి నాంపల్లి మండల పరిధిలోని …

ఘనంగా రేవూరి జన్మదిన వేడుకలు

ఖానాపురం సెప్టెంబర్ 1జనం సాక్షి  నర్సంపేట మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో బిజెపి నాయకులు  …

అక్రమంగా అరెస్టు చేసిన ఎస్.ఎఫ్.ఐ.నాయకులను విడుదల చేయాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి) ఎస్.ఎఫ్.ఐ. నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి జహీరాబాద్ ఏరియా సహాయ కార్యదర్శి చంద్రవర్ధన్ మాట్లాడుతూ లింగంపల్లి గురుకుల పాఠశాలలో కరెంట్ …

మోసపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి..

ఆర్థిక నేరగాడు చందర్ ను అరెస్ట్ చేయాలి.. బి.ఎస్.పి జిల్లా ఇంచార్జి అశోక్, శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 రామగుండం ఎరువుల కర్మాగారంలో మోసపోయిన బాధిత …