ఖమ్మం

ప్రభుత్వ అధికారులు-కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షణలు.*

కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ రోజువారీ ప్రదక్షణలు-పడిగాపులు. నేడు జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించిన వరదముంపు బాధితులు. ప్రత్యేక చొరవ తీసుకొని పరిహారం అందేలా …

నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికి పోలీసు శాఖ హెచ్చరిక

పినపాక నియోజకవర్గం ఆగష్టు 26 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యరం పోలీస్ వారి హెచ్చరిక మండలంలో జరగబోయే వినాయక చవితి సందర్భంగా వివిధ …

రాయితీపై వికలాంగులకు బస్ పాసులు కొరకు దరఖాస్తులు స్వీకరణ

* ఆర్టీసీ డిపో బస్ పాస్ కోఆర్డినేటర్ దేవేందేర్, ఖానాపురం ఆగష్టు 26జనం సాక్షి  రాయితీపై వికలాంగులకు బస్ పాస్ ల కొరకు దరఖాస్తులు స్వీకరించినట్లు ధర్మ …

మానవత్వం చాటుకున్న ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్.

– వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ. బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఇటీవల వచ్చిన గోదారి వరదల వలన సర్వం …

8వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష.

– అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందింజేత. – పాల్గొన్న(6వ వార్డు)పాండవ బస్తీ మహిళలు . బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల …

మనసున్న మాతృమూర్తి మదర్ తెరిసా:-

మిర్యాలగూడ. జనం సాక్షి పేద ప్రజలను,మురికివాడల్లో నివసించే దళితులను అక్కున చేర్చుకున్న మనసున్న మాతృమూర్తి మదర్ తెరిసా అని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు …

యువకుడు ఊరు వేసుకొని ఆత్మహత్య

మల్లాపూర్ ,(జనం సాక్షి )ఆగస్టు:26 మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో నిన్న రాత్రి పెండెం రాజేందర్ వయస్సు 23 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ …

గాయత్రి అమ్మవారికి గాజుల అలంకరణతో ప్రత్యేక పూజలు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 26 (జనం సాక్షి): మణుగూరు మండలం గుట్టమల్లారం శ్రీ పంచముఖ వేద గాయత్రి అమ్మవారికి గాజుల అలంకరణతో వైభవంగా పూజా కార్యక్రమాలను ఆలయ …

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్ ఆగస్టు 26 ( జనంసాక్షి )  తెలంగాణ  ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి  కట్టుబడి ఉందని కోదాడ అభివృద్ధి ప్రదాత,శాసనసభ్యులు   బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం …

విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 26 (జనంసాక్షి) సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలను పంచాయతీలుగా కొనసాగించి అర్బన్ మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ విలీన గ్రామాల …