ఖమ్మం

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు:-

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ జిల్లా సాధన …

మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో వైద్య శిబిరం

టేకులపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో సులానగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో సోమవారం  డాక్టర్ విరుగు నరేష్  …

కోవిడ్ వాక్సినేషన్ లో భారతదేశం నెంబర్ వన్ గా ఉంది

కేంద్రమంత్రి దేవసింగ్ చౌహన్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర సహాయ కమ్యూనికేషన్స్ …

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి వన ప్రేమి ఆర్థిక సహాయం

కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామానికి చెందిన దబ్బేటి రమేష్ స్వగృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న …

అగ్ని ప్రమాదంతో కాలిపోయిన ఇల్లు

 పరిశీలించిన రెవెన్యూ అధికారులు కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామంలో దబ్బటి రమేష్ తండ్రి పున్నం నివాసగృహం శనివారం రాత్రి కరెంటు …

అగ్ని ప్రమాద కుటుంబానికి ఆర్థిక సహాయం

  కోదండ రామాలయ కమిటీ చైర్మన్ సైఫా సురేష్   కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దబ్బేట …

ఆప్యాయంగా సేవలందిస్తున్న హెడ్ నర్స్ శంకర ‘అ’మ్మ

 ఆమె అభిమానులుగా మారిన వందేళ్ల వృద్ధులు – వైద్య సేవలకు ఫిదా అవుతున్నా రోగులు చండ్రుగొండ  జనం సాక్షి (ఆగస్టు  28) : సహజంగా సర్కార్ దవాఖానా అంటే  …

అగ్ని ప్రమాద బాధితులకు వన ప్రేమి ఆర్థిక సహాయం

  కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామానికి చెందిన దబ్బేటి రమేష్ స్వగృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఇట్టి విషయం …

విద్యుత్ ఘాతంతో దగ్ధమైన ఇల్లు

పరిశీలించిన రెవెన్యూ అధికారులు కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామంలో దబ్బటి రమేష్ తండ్రి పున్నం నివాసగృహం శనివారం రాత్రి కరెంటు …

గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణాలు నిర్వహించుకోవాలి

జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణానికి తోడ్పడే విధంగా మట్టి విగ్రహాలను పూజించాలని  జిల్లా కలెక్టర్ పమేలా …