నల్లగొండ
మూడు జిల్లాల్లో ఎన్నికల సరళి పరిశీలన
నల్గొండ, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని కలెక్టర్ పర్యవేక్షించారు. నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును, వెబ్కాస్టింగ్ను కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.
కుటుంబసభ్యులపై దాడి..30వేలు అపహరణ
నల్లగొండ: జిల్లాలోని నడిగూడెం మండలం గోపాలపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై దాడి చేసి రూ.30 వేలు అపహరించుకునిపోయారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు