నల్లగొండ

నేటి నుంచి ఏబీవీపీ తెలంగాణ మహాపాదయాత్ర

నల్లగొండ : తెలంగాణ కోసం అఖిల భారత విద్యార్ధి పరిషత్‌ ( ఏబీవీపీ) ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం కోదాడలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర తొమ్మిది రోజులపాటు …

చౌటుప్పల్‌లో కేసీఆర్‌కు ఘనస్వాగతం

చౌటుప్పల్‌ : తెరాస అధినేత కేసీఆర్‌కు కార్యకర్తలు, తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. సమరభేరి సభకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్‌లో కొద్ది సేపు ఆగి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. …

నిత్యన్న సత్ర భవనాన్ని ప్రారంభించిన పళ్లంరాజు

యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరీగుట్టలో రూ, 10 కోట్ల అంచనా వ్వయంతో నిర్మించునున్న మున్నూరు కాపు నిత్యన్న సత్ర భవనానికి కేంద్ర మంత్రి పళ్లంరాజు శంకుస్థాపన చేశారు. …

సమరభేరీకీ తరలిన తెరాస కార్యకర్తలు

చిలుకూరు సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న తెరాస సమరభేరీ సభకు చిలుకూరు. మండలం నుంచి తెరాస నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. మండలంలోని 13 గ్రామాల …

ఏడు గ్రామాల్లో స్పెషల్‌ ఆడిట్‌

చిలుకూర్‌ మండలంలోని ఏడు గ్రామాల్లో మహాత్మ గాంధి ఉపాధి హామీ పథకంలో ఖర్చుయిన నిధులపై నిర్వహిస్తున్న. స్పెషల్‌ ఆదివారం నాటికి రెండు రోజులు పూర్తయింది. మరో రెండు …

టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ : నల్లాల ఓదేలు

నల్లగొండ: టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని టీడీపీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అభివర్ణించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో తెలంగాణ సమరభేరి కోసం ఏర్పాటు …

‘ జై తెలంగాణ అంటేనే నమ్ముతరు ‘: పోచారం

నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్‌ జగన్‌ చెల్లె షర్మిల ‘జైతెలంగాణ’ అంటేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ  ఆయన …

సమరభేరికి భారీ జనం

నల్లగొండ : ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ సమరభేరి మోగించనుంది. తెలంగాణలోని పల్లెపల్లె కథనోత్సాహంతో సూర్యాపేట వైపు కథం తొక్కుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ఉద్యమస్ఫూర్తితో సూర్యపేట వైపు …

ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’

నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్‌ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో …

ఫ్లోరిన్‌ గ్రామాల్లో కేంద్రబృందం పర్యటన నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన

నల్గొండ, నవంబర్‌22: ఫ్లొరిన్‌ సమస్యతో సతమతమవుతున్న పలు గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నది. పలు  పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన నీటి వసతులు, …